Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
షాకింగ్ డెసిషన్ తీసుకున్న సామ్-చైతు, ఇక అదే కరెక్ట్ అంటూ?
దక్షిణ
చిత్ర
పరిశ్రమలో
ప్రముఖ
నటీమణులలో
సమంతా
అక్కినేని
ఒకరు.
ఆమె
2010లో
సినిమా
పరిశ్రమలో
అరంగేట్రం
చేసి,
ఆ
తర్వాత
దేశంలో
అత్యధికంగా
క్రేజ్
ఉన్న
నటీమణులలో
ఒకరిగా
నిలిచింది.
చేసిన
మొదటి
సినిమాలో
హీరోగా
నటించిన
నాగచైతన్యని
పెళ్లి
చేసుకుని
ఇక్కడే
సెటిల్
అయిపోయింది.
అయితే
ఈ
ఇద్దరూ
ఒక
షాకింగ్
డెసిషన్
తీసుకున్నారని
అంటున్నారు.
ఆ
వివరాల్లోకి
వెళితే
బాలీవుడ్ ఆఫర్స్
టాలీవుడ్లో సమంతా అక్కినేని చివరిసారిగా దర్శకుడు సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన జాను 2020లో థియేటర్లలో విడుదలైంది. ఇటీవల ఆమె ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ డ్రామాతో హిందీలో అడుగుపెట్టింది, అక్కడ ఆమె రాజీ పాత్రలో నటించి మెప్పించింది. దీంతో ఆమెకు బాలీవుడ్ చిత్ర నిర్మాతల నుంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి.
ఇల్లు కొనాలని
అయితే ఆమె తన తదుపరి బాలీవుడ్ ప్రాజెక్ట్ వెబ్ సిరీస్ లేదా ఫిల్మ్ ఇప్పటి దాకా సంతకం చేయలేదు, అయితే సమీప భవిష్యత్తులో ఆమె సంతకం చేసే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు సమంత అక్కినేని ముంబైలో కొత్త ఫ్లాట్ కొనాలని యోచిస్తోంది. సమంత మరియు నాగ చైతన్య ఇప్పుడు ముంబైలో కొత్త ఇల్లు కోసం వెతుకుతున్నట్లు చెబుతున్నారు. ముంబైలో వీరు మంచి ప్రాపర్టీ సొంతం చేసుకోవాలని వారు యోచిస్తున్నారు.
చైతూ కూడా ఊ అనడంతో
నాగ
చైతన్య
కూడా
లాల్
సింగ్
చద్దాతో
బాలీవుడ్లోకి
అడుగుపెడుతున్నారు.
ఈ
సినిమా
కనుక
హిట్
అయితే
బాలీవుడ్
నుంచి
చైతూకు
వరుస
అవకాశాలు
దక్కే
అవకాశం
కూడా
కనిపిస్తుంది.
కాబట్టి,
అక్కినేని
దంపతులు
ముందస్తుగా
ప్రణాళికలు
వేస్తున్నారని,
వారి
ముంబై
పర్యటనలకు
వీలుగా
సమీప
భవిష్యత్తులో
ముంబైలో
ఒక
విలాసవంతమైన
ఇంటిని
కొనాలని
భావిస్తున్నారు.
శాకుంతలంలో బిజీగా
సినిమాల విషయానికి వస్తే సమంత ఇప్పుడు తన రాబోయే చిత్రం శాకుంతలంలో బిజీగా ఉంది, రుద్రమదేవి ఫేమ్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిత్రంలో ఆమె టైటిల్ రోల్ లో నటిస్తోంది. ఈ చిత్రంలో దేవ్ మోహన్తో స్క్రీన్ స్పేస్ను కూడా ఆమె పంచుకోనుంది. సమంతా మరియు దేవ్ మోహన్ నటిస్తున్న శాకుంతలం పాన్-ఇండియా సినిమాగా సిద్ధం అవుతోంది.
Recommended Video
మరో తమిళ సినిమా కూడా
ఈ
సినిమా
హిందీ
వెర్షన్
కూడా
ఉత్తర
భారతదేశం
అంతటా
భారీ
విడుదల
అవుతుంది.
శాకుంతలం
కాకుండా,
సమంతా
అక్కినేని
దర్శకుడు
విఘ్నేష్
శివన్
యొక్క
కాతువాకుల
రెండు
కాదల్
సినిమాలో
విజయ్
సేతుపతి
మరియు
లేడీ
సూపర్
స్టార్
నయనతారతో
కలిసి
నటిస్తోంది.
చైతూ
విషయానికి
వస్తే
ఆయన
నటించిన
లవ్
స్టోరీ
సినిమా
విడుదలకు
సిద్ధంగా
ఉంది.