Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సమంతను ఇచ్చాకే ఓకే అన్న ప్రభాస్?
దశరధ్, ప్రబాస్ కాంబినేషన్లో మొదలైన సినిమా ఐదు రోజుల షూటింగ్ అనంతరం ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే రకరకాల కారణాలు చెప్తున్నప్పటికీ ముంబై నుంచి తెచ్చిన కొత్త హీరోయిన్ నచ్చకపోవటమే ప్రధానంగా వినిపిస్తున్న రీజన్. ప్రబాస్ కూడా దాంతో చాలా అసంతృప్తిగా ఉన్నారు. దాంతో దిల్ రాజు వెంటనే దీనికి పరిష్కార మార్గంగా సమంతాను భావించారు. దాంతో ఆమెను ఒప్పించి ఈ ప్రాజెక్టులోకి తీసుకువచ్చారని తెలుస్తోంది. ఈ వార్త తెలిసాక ప్రభాస్ కూల్ అయినట్లు సమాచారం. అయితే ఇప్పుడు సమంతా ఎన్టీఆర్ సరసన బృందావనం చిత్రం షూటింగ్ లో బిజీగా ఉంది. ఆ చిత్రాన్ని దిల్ రాజే నిర్మిస్తున్నారు. దాంతో ఆ చిత్రం షెడ్యూల్ అనంతరం గ్యాప్ లో ఈ డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తానన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం అమెరికా లో జరగనుంది. ఇక ప్రభాస్ హీరోగా చేసిన డార్లింగ్ చిత్రం ఈ నెల 23న రిలీజ్ కానుంది.