Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అటు పవన్, ఇటు ఎన్టీఆర్..గ్యాప్ ఇవ్వమంటూ గోల...
వరుస సక్సెస్ ల హీరోయిన్ గా పేరొందిన సమంత చర్మవ్యాధికి చికిత్స కోసం ఏడాది కిందట విశ్రాంతి తీసుకుంది. మళ్లీ ముఖానికి రంగేసుకున్నాక తమిళం, తెలుగు అంటూ విరామం లేకుండా నటిస్తూ వస్తోంది. ఏడాదిగా తనకు విశ్రాంతి అన్నదే లేదని, ఇందుకుతోడు ఎండలు చాలా ఇబ్బంది పెడుతున్నాయని వాపోతోంది. మరి దర్శకులు మాత్రం ఏం చేయగలం హీరోలు,డేట్స్ చాలా ప్లాబ్లం అని చేతులు ఎత్తేస్తున్నారు.
ప్రస్తుతం ఆమె ఇటు పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది, ఎన్టీఆర్ తో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పారితోషికం భారీగా పెంచినట్లు వార్తయి వచ్చాయి. వాటిని ఆమె ఖండిస్తోంది.
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. సమంత, శ్రుతిహాసన్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో చిత్రీకరణ సాగుతోంది. అక్కడి ప్రధాన తారాగణంపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.