Just In
- 58 min ago
RRR యూనిట్కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
- 11 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్లో నలుగురు దర్శకులు!
- 11 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 12 hrs ago
నాగ్తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
Don't Miss!
- Finance
భారత్ V షేప్ రికవరీ, నాలుగింట ఒకవంతు తుడిచి పెట్టుకుపోయాయి: RBI
- News
ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది దాడి... 3 నెలలుగా యువతికి టార్చర్... వాడిని వదలొద్దు సార్ అంటూ...
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అటు పవన్, ఇటు ఎన్టీఆర్..గ్యాప్ ఇవ్వమంటూ గోల...
వరుస సక్సెస్ ల హీరోయిన్ గా పేరొందిన సమంత చర్మవ్యాధికి చికిత్స కోసం ఏడాది కిందట విశ్రాంతి తీసుకుంది. మళ్లీ ముఖానికి రంగేసుకున్నాక తమిళం, తెలుగు అంటూ విరామం లేకుండా నటిస్తూ వస్తోంది. ఏడాదిగా తనకు విశ్రాంతి అన్నదే లేదని, ఇందుకుతోడు ఎండలు చాలా ఇబ్బంది పెడుతున్నాయని వాపోతోంది. మరి దర్శకులు మాత్రం ఏం చేయగలం హీరోలు,డేట్స్ చాలా ప్లాబ్లం అని చేతులు ఎత్తేస్తున్నారు.
ప్రస్తుతం ఆమె ఇటు పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది, ఎన్టీఆర్ తో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పారితోషికం భారీగా పెంచినట్లు వార్తయి వచ్చాయి. వాటిని ఆమె ఖండిస్తోంది.
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. సమంత, శ్రుతిహాసన్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో చిత్రీకరణ సాగుతోంది. అక్కడి ప్రధాన తారాగణంపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.