Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ ఎన్టీఆర్ ప్రియురాలికి రోగం బాగా ముదిరిందట...
సాదారణంగా చాలా సార్లు విని వుంటారు. నిద్రలో నడుస్తుంటారని. కానీ నటిచే వారికి మాత్రం తెలియదు తను ఎటు వెళుతుంది. ఈ రోగాన్ని 'సోమ్మాబ్లిజమ్" అని అంటారు. బాలీవుడ్ అందాల తార సమీరా రెడ్డిని ఈ రోగం పట్టి పీడిస్తోందట. సమీరా రెడ్డికి (ఈ రోగం)చిన్నప్పటి నుంచి నిద్రలో నడిచి వెళుతూనే ఉంటుందట. సమీరా రెడ్డికి ఈ రోగం ఉన్నదనే సంగతి సినీ పరిశ్రమకు కూడా తెలిసిన విషయమే. సమీరా రెడ్డి కొత్తగా ఒక బిల్డింగ్ కొన్నదని సమాచారం. అందులో సమీరా రెడ్డి, సమీరా మదర్ (నిక్కి) ఫాదర్ ఉంటున్నారట.
ఇంతకీ ప్రాబ్లమ్ ఏమిటంటే..ఈ మద్యనే సమీరా రెడ్డికి స్లీప్ వాకింగ్ ఎక్కువైందని తెలుస్తోంది. రోగం ముదరటంతో, సమీరా రెడ్డి రోజు నిద్రలో తనకు తెలియకుండా లేచి, నడుస్తూ ఉండటంతో, సమీరా రెడ్డి తల్లి నిక్కి ఎంతో బాధపడుతోందట. అందుకని బిల్డింగ్ బాల్కనీలో గ్రిల్స్ వేయించితే బెటరని, సమీరా రెడ్డి తల్లి ఆలోచించి, బాల్కనికి గ్రిల్ వేయించే పనిలో పడింది. ఈ విషయం తెలిసిన సమీరా రెడ్డి తల్లితో ఘర్షణకు దిగి, గ్రిల్ వేయించటాన్ని ఆపివేసందట బిల్డింగ్ కు ఉన్న అందం పోతుందని సమీరా, అందంపోతే పోయింది, నిద్రలో నడుచుకుంటూ వెళ్లి బిల్డింగ్ మీద నుంచి పడిపోతావని పోట్లాడుకుంటున్నారట. కాగా ఈ విషయాన్ని ఇద్దరూ కలిసి తండ్రి నిర్ణయానికి వదిలేశారని తెలిసింది.