For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దశరధ్'సంతోషం'సీక్వెల్ హీరో ఎవరు?
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
దశరధ్ కెరీర్ లో ప్రారంభ చిత్రమైన 'సంతోషం'సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే.ఆ తర్వాత మిస్టర్ ఫెరఫెక్ట్ దాకా ఆయనకి హిట్టు లేదు.దాంతో ఇప్పుడు తాను సంతోషం సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.అందుకు హీరోగా వెంకటేష్ అయితె బెస్ట్ అని నిర్ణయించుకుని ఓకే చేయించుకున్నట్లు సమాచారం.ఇక వెంకటేష్ కూడా నాగవల్లి ప్లాప్ తర్వాత డైలమోలో ఉండి బాడీగార్డ్ రీమేక్ ఒప్పుకున్నారు.ఆయన తన తర్వాత ప్రాజెక్టుగా దీన్ని చేయాలని ఫిక్స్ అయ్యారు.స్క్రిప్టు వర్క్ పూర్తయిన ఈ చిత్రం త్వరలో ఎనౌన్స్ మెంట్ రానున్నదని తెలుస్తోంది.ఇక ఈ చిత్రాన్ని సింహా నిర్మాతలు నిర్మించనున్నారు. సింహా నిర్మాతలు ప్రస్తుతం వెంకటేష్ అన్న కొడుకు రానా హీరోగా నా ఇష్టం చిత్రం నిర్మిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Dasarath is preparing a subject in the lines of Santosham for Venkatesh. This subject is a matured love story blended with family sentiment.
Story first published: Sunday, July 17, 2011, 14:33 [IST]
Other articles published on Jul 17, 2011