Don't Miss!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జూ ఎన్టీఆర్ అదుర్స్ ఎటాక్స్ వెనక సీక్రెట్!?
జూ ఎన్టీఆర్ హీరోగా చేసిన అదుర్స్ చిత్రంపై జరిగిన దాడుల గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ గమ్మత్తైన టాక్ వినపడుతోంది. వారు చెప్పుకునేదాని ప్రకారం అదుర్స్ నిమిత్తం ఇన్యూరెన్స్ కంపెనీల నుంచి మొత్తం రాబట్టేందుకే నిర్మాతలు దాడులకు ప్రేరేపించారని అంటున్నారు. మోహన్ బాబు సలీం చిత్రంపై దాడులు జరగటంతో పది కోట్ల రూపాయల వరకూ ఇన్సూరెన్స్ మొత్తం వచ్చిందని వారు చెప్తున్నారు. అలాగే అదుర్స్ చిత్రాన్ని కూడా భారీ మొత్తాన్ని ఇన్సూరెన్స్ చేసారని, అందుకే నిర్మాత తెలంగాణ అంశంపై కామెంట్ చేసారని, అది అందుకుని దాడులు,నిరశనలు జరగాయని అంటున్నారు. అది చూబెట్టే తర్వాత ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేయనున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే దాడులు జరిగిన మరుసటి రోజు తమ వ్యూహం ఫలించిందని నిర్మాతలు పెద్ద పార్టీ చేసుకున్నారని అంటున్నారు. అయితే అది నిజమా కాదా అన్నది ఇన్సూరెన్స్ మొత్తం వస్తేగాని తెలియదు. ఈ వార్త నిజమే అయితే సినిమాలపై దాడి చేసే ముందు ఆంధోళన కారులు తమని పరోక్షంగా రెచ్చగొట్టి లబ్ది పొందుతున్నారనే విషయం తెలుసుకోవాలి.