For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
స్నేహా ఉల్లాల్ ది కాస్టలీ యవ్వారమే
Gossips
oi-Staff
By Staff
|
అందులోనూ మొన్నా మధ్య జరిగిన ఏసియానెట్ వారి సితార అవార్డ్స్ ఫంక్షన్ కి అటెండవటానికి ఆమె రెండు లక్షలు అడిగిందని తెలియటంతో ఆ అని ఆవలిస్తున్నారు. నాగార్జున, వెంకటేష్, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్, జెనీలియా, త్రిషా వంటివారే పిలవగానే వచ్చారే..అలాంటిది ఆమె పైసా వసూల్ స్క్రీమ్ లో వెళ్ళటం అందరిని నోరు వెళ్ళబెట్టేలా చేసింది. దాంతో ఆమెకు అనుకున్నంతగా ఆఫర్స్ రావటం లేదు. కాస్త చూసి చూడనట్లు పోతేనే కొద్ది రోజులు ఇక్కడ నిలబడతాం అని సీనియర్లు సలహా ఇస్తున్నారు. వింటుందేమో చూద్దాం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: movies telugu sneha ullal ullasamga utsahanga nagarjuna venkatesh నాగార్జున రామ్చరణ్ అల్లుఅర్జున్
Story first published: Monday, February 2, 2009, 17:24 [IST]
Other articles published on Feb 2, 2009