For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
బాలకృష్ణతో చేస్తేనే సంపూర్ణం
Gossips
oi-Staff
By Staff
|
హరో శ్రీకాంత్ నటించిన వందో చిత్రం 'మహాత్మ" అక్టోబర్ 2న విడుదలకానుంది. 'వన్ బై టు' సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయంమై హూమ్లీ మాన్ గా మంచి నటుడు. అజాత శత్రువు, వివాదరహిత నటుడిగా పరిశ్రమలో అందరికీ మిత్రుడైన ఏకైక హీరోగా శ్రీకాంత్ కొనసాగుతున్నాడు. కృష్ణ వంశీ కడ్గం సినిమా, ఆపరేషన్ దుర్యోదన తర్వాత 'మహాత్మ" చిత్రంపై శ్రీకాంత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగుతున్న అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వీరి కాంబినేషన్ లో శ్రీకాంత్ సినిమా చేసాడు. కానీ ఒక్క బాలకృష్ణతో మాత్రమే సినిమా చేయలేదనీ, ఆయన కాంబినేషన్ లో కూడా సినిమా చేసేస్తే సంపూర్ణంగా ఉంటుందని శ్రీకాంత్ అంటున్నాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: mahatma srikanth balakrishna nageswara rao chiranjeevi nagarjuna venkatesh మహాత్మ శ్రీకాంత్ బాలకృష్ణ చిరంజీవి నాగార్జున వెంకటేష్ మోహన్ బాబు
Story first published: Saturday, September 26, 2009, 15:36 [IST]
Other articles published on Sep 26, 2009