Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చీప్ రేటుకే సన్ని లియోన్ లభ్యం
ఇక ఏక్తా కపూర్ పూర్తిగా సన్నిలియోన్ పొటిన్షియాలిటినీ వినియోగించుకుంటానని చెప్తోంది. తమ వద్ద నున్న స్క్రిప్టు చాలా బాగా వచ్చిందని,తమ కథకు కరెక్టుగా సన్నిలియోన్ ఏప్ట్ అవుతుందని చెప్తోంది. అయితే ఎంత సన్నిలియోన్ ని పెట్టుకున్నా కథ,కథనం సరిగ్గా లేకపోతే సినిమాలు ఆడవని జిస్మ్ 2 ప్రూవ్ చేసింది కాబట్టి జాగ్రత్తగా దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తారని ముంబై వర్గాలు అంటున్నాయి.
బాలీవుడ్లో విడుదలై సంచలన విజయం సాధించిన 'రాగిణి ఎంఎంఎస్'కి సీక్వెల్. ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబట్టుకొంది. నిర్మాణ వ్యయం కంటే దాదాపు తొమ్మిది రెట్లు అధికంగా వసూళ్లను సాధించింది. బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై జితేంద్ర, శోభాకపూర్ నిర్మించారు. తాజాగా 'రాగిణి ఎంఎంఎస్'కి కొనసాగింపును రూపొందించబోతున్నారు. రెండో భాగంలో ప్రధాన పాత్రకు సన్నీ లియోన్ని ఎంపిక చేసుకొన్నారు. సన్నిలియోన్ ని ఎంపిక చేసుకోవటంతో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
'జిస్మ్-2'తో బాలీవుడ్కి పరిచయం అయిన కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ . ఈమె అమెరికాలో నీలి చిత్రాల్లో నటించింది. పూజా భట్ దర్శకత్వంలో రూపొందిన 'జిస్మ్-2'తో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో ఆమె చుట్టూ దర్శక,నిర్మాతలు తిరగటం మొదలెట్టారు. అయితే ఆమె ఆచితూచి అడుగులు వేస్తోంది. రామ్ గోపాల్ వర్మ వంటి దర్సకుడుకి సైతం డేట్స్ ఇవ్వని ఆమె తాజాగా మరో చిత్రం కమిటైంది. ఏక్తాకపూర్ నిర్మిచనున్న కొత్త చిత్రంలో ఆమెను ఎంపిక చేసారు. ఈ విషయం అఫీషియల్ గా మీడియాకు బాలాజీ మోషన్ పిక్చర్స్ సీఈఓ తనుజ్ గార్గ్ వెల్లడించారు.