Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పూరీ జగన్నాధ్ దర్శకత్వలో 'గజనీ' సూర్య
త్వరలో పూరీ జగన్నాధ్...తమిళ స్టార్ హీరో సూర్యని డైరక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సిట్టింగ్ లు జరిగాయని, రామ్ గోపాల్ వర్మ దగ్గరుండి ఈ ప్రాజెక్టుని ఓకే చేయించారని తెలుస్తోంది. అలాగే జె.డి చక్రవర్తితో హోమం, సిద్దం చిత్రం నిర్మించిన కోనేరు కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం సూర్య..రామ్ గోపాల్ వర్మ..రక్త చరిత్రలో మద్దెల చెరువు సూరిగా కీలకమైన పాత్ర చేస్తున్నారు. అతని సరసన గంగుల భానుమతిగా ప్రియమణి నటిస్తోంది. అలాగే ప్రస్తుతం పూరీ..గోలీమార్ చిత్రం రిలీజ్ హడావిడిలో ఉన్నారు. గోపీచంద్ తో చేసిన ఈ చిత్రం ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిందని తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం రిలీజ్ అనంతరం సూర్య ప్రాజెక్టు స్టార్టయ్యే అవకాశం ఉంది.