For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మందు పార్టీ ఎఫెక్ట్: త్రిష తప్ప మరెవ్వరూ వద్దంటున్న రామ్ చరణ్!
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
దక్షిణాది సినీ రంగములో అగ్ర తారలుగా వెలుగొందుతున్న రామ్ చరణ్, త్రిషల జంట ఓ పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ, వైన్ పుచ్చుకుంటున్న ఫోటోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫోటోలను యువత బాగా ఆస్వాదించటంతో పాటు చరణ్ ని బుట్టలో వేయటానికి త్రిష స్వయంగా రెడ్ వైన్ ని అందచేసిందని అనుకుంటున్నారు.
మరో వైపు చరణ్ కూడా త్రిష కంపెనీని బాగా ఎంజాయ్ చేసినట్టాగా తెలుస్తుంది. యువత ఈ ఫోటోలను డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్లు తీసుకుంటున్నట్టుగా తెలిసింది. ఈ దెబ్బతో రామ్ చరణ్ పూర్తిగా త్రిష మైకంలో పడి తన తర్వాత సినిమాలో త్రిష తప్ప మరే నాయికనూ ఒప్పుకోవడం లేదట. దర్శక నిర్మాతలకు కూడా త్రిషనే నాయికగా తీసుకోమని సిఫారసులు చేస్తున్నారట.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Wednesday, February 10, 2010, 14:28 [IST]
Other articles published on Feb 10, 2010