Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
త్రిష ఆ మాయలో పడి వ్యాల్యూ పోగొట్టుకొంటోంది?
బాలీవుడ్ లోకి అడుగు పెట్టిందో లేదో త్రిష మారిపోయింది అంటే....ఆకారంలో అన్న మాట! జీరో ప్యాక్ కు ప్రతీకగా నిలిచిన కరీనాకపూర్ ను ఇన్ స్పిరేషన్ గా తీసుకుంది. జీరో ప్యాక్ కోసం కసరత్తు మొదలు పెట్టిందంట! 'వర్షం" మొదలు నిన్నటి శంఖం వరకు ఒకే రకమైన పర్పనాలిటిని మెయిన్ టైన్ చేస్తూ వస్తూ వచ్చిన త్రిషకు 'జీరో" ప్యాక్ పై గాలి మళ్లింది. జీరో ప్యాక్ లేకపోతే బాలీవుడ్ పీపుల్ చూడమన్నారో లేక సినిమాల్లో అవకాశాలు రావట్లేదో మరి!
కరెక్ట పర్సనాలిటి ఉన్న త్రిష ఇంకా సన్నబడితే బాగుంటుందా అన్న డౌట్ ఇప్పటికే చాలా మందికి వచ్చింది. జీరో ప్యాక్ మోజులో పడి నయనతార, తమన్న, శ్రియ, తమ ముఖంలో కళ లేకుండా చేసుకున్నారన్న విమర్శ ఉంది. ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ సరసన నటిస్తున్న 'కట్టా మీటా" చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాతో పాటు తెలుగులో ఎన్టీఆర్ సరసన 'బృందావనం"లో నటిస్తోంది. మరి ఈ జీరో ప్యాక్ ప్రభావం బృందావనంపైన కూడా పడడం ఖాయం. జీరో ప్యాక్ మాయలోపడి పేస్ వ్యాల్యు పోగొట్టుకోకుండా చూసుకుంటే మంచిది.