హాట్ టాపిక్: పోలీస్ ఆఫీసర్ తో త్రిష రొమాన్స్

బోయపాటి ఈ చిత్రాన్ని పక్కా మాస్ మశాలా చిత్రంగా రూపొందిస్తున్నారు. సింహా కన్నా సూపర్ హిట్ కావాలని ఆయన భావిస్తున్నారు. ఈ మధ్యనే త్రిష,ఎన్టీఆర్ ల మధ్య పీరియడ్ తరహాలో సెట్ వేయించి రామోజీ ఫిల్స్ సిటిలో సాంగ్ తీసారు. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ 'దమ్ము' చూపించేందుకు సిద్ధమవుతున్నారు. యాక్షన్ వినోదం మేళవించిన కథతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన మీసకట్టుని కూడా మార్చారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో శరవేగంగా సాగుతోంది. అలెగ్జాండర్ వల్లభ నిర్మాత.


Click it and Unblock the Notifications











