Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య నృత్య ప్రదర్శన
ప్రముఖ రచయిత మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి మిసెస్ సౌజన్య క్లాసికల్ డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఆమె నృత్య ప్రదర్శన ఈ నెల(జనవరి) ఇరవై మూడున తేదీన రవీంధ్ర భారతిలో ఉంది. ఆమె కూచపూడి డాన్స్ లో ఎక్సపెర్ట్. అలాగే ఈ ప్రదర్శన అందరికీ కాకుండా ఎక్సక్లూజివ్ గా కొందరికి మాత్రమే నని తెలుస్తోంది. ఇక వివాహానికి ముందు అనంతరం త్రివిక్రమ్ ఆమెను ఈ కళ వైపు ప్రోత్సహిస్తూనే వచ్చారు. ముఖ్యంగా త్రివిక్రమ్ వివాహనికి కారణం ఈ నృత్యంలో ఆమె ప్రవీణురాలవటం కూడా కారణమని చెప్తూంటారు. ఎందుకంటే మొదటి నుంచీ త్రివిక్రమ్ కి కళలలంటే విపరీతమైన ఆసక్తి, అనురక్తి కారణం. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ తన లేటెస్ట్ ప్రాజెక్టు మహేష్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం మహేష్ రెండు సంవత్సరాలు గా ఎదురు చూస్తున్నారు. అతిది అనంతరం మహేష్ ఏ చిత్రం కమిట్ కాకుండా దీనికై తన డేట్స్ ని కేటాయించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అతడు వంటి సూపర్ హిట్ రావటమే దీనికి కారణం. ఇవన్నీ ప్రక్కన పెడితే మిసెస్ సౌజన్యా శ్రీనివాస్ కూచిపూడి ప్రదర్శన విజయవంతం కావాలని కోరుకుందాం.