Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఉదయ్ కిరణ్ ని చేరదీస్తున్న జూ ఎన్టీఆర్
చిరంజీవి కుటుంబంతో వైరం పెట్టుకుని ఇండస్ట్రీకి దూరమైన ఉదయ్ కిరణ్ రీసెంట్ గా నందమూరి క్యాంప్ లో అడుగుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అతన్ని జూ ఎన్టీఆర్ చేరదీసి తన తాజా చిత్రం టైగర్ లో గెస్ట్ రోల్ ఇస్తున్నారని తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్సకత్వంలో రూపొందున్న ఈ చిత్రంలో శృతిహాసన్, ప్రియమణి హీరోయిన్స్ గా చేస్తున్నారు. సింహాతో విజయం సాధించిన బోయపాటి చాలా గ్యాప్ తీసుకుని ఈ కథని అన్ని జాగ్రత్తలతో తయారు చేసి ఎన్టీఆర్ ని ఒప్పించాడని చెప్తున్నారు. ఇక ఉదయ్ కిరణ్ కి ఈ చిత్రంతో మరికొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఉదయ్ కిరణ్ తాను హీరోగానే కాకుండా కొద్దిగా ప్రధాన్యత ఉండే పాత్రలు చేయటానికి కూడా రెడీ అవుతున్నట్లు వినపడుతోంది. అయితే ఇన్నాళ్ళు ఉదయ్ కిరణ్ తో ఎందుకుని ఆగినవారు ఎన్టీఆర్ చొరవ చేయటంతో మళ్ళీ మొదలెట్టే ఆస్కారం ఉంది. ఉదయ్ కిరణ్ కెరీర్ మళ్ళీ గాడిలో పడుతుందని ఆశలో ఉన్నాడు.