Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన వర్షిణి.. ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో క్రుషియల్ రోల్!
యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో, బుల్లితెరపై చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకులను పరిచయం అయిన ఆమె బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలతోనే బాగా ఫేమస్ అయింది. నిజానికి ఆమె ముందే ఒక సినిమాలో నటించినా ఆమెకు లక్ కలిసి రాలేదు. అయితే ఏకంగా ఆమె ఒక పాన్ ఇండియా సినిమా ఆఫర్ పట్టేసింది. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video
యాంకర్ గా క్రేజ్
పటాస్, ఢీ వంటి షోలతో వర్షిణి ఫుల్ ఫేమస్ అయిందన్న సంగతి తెలిసిందే. నెమ్మదిగా బుల్లితెరపై స్టార్ యాంకర్గా ఎదిగేసింది వర్షిణి. మధ్యలో హైపర్ ఆదితో కుదిరిన కెమిస్ట్రీతో మరింత వైరల్ అయింది. ఢీ 12వ సీజన్లో హైపర్ ఆది వర్షిణి టీం లీడర్లుగా ఒకే గ్రూపులో ఉండేవారు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుండడంతో రకరకాల వార్తలు వచ్చేవి. తాను, ఆది మంచి స్నేహితులమేనని ఆమె చాలా సార్లు క్లారిటీ ఇచ్చింది.
యాక్సిడెంట్ గురించి నోరు విప్పిన యషికా.. ఆమె అందుకే చనిపోయింది, అసలు ఏమైందంటే?
పటాస్ తో క్రేజ్
ఇక ఒకప్పుడు పటాస్ షోను శ్రీముఖి రవి కలిసి బాగానే కండక్ట్ చేసేవారు. ఈ షో మంచి పీక్స్లో ఉండగానే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి వెళ్లింది. అలా శ్రీముఖి వెళ్లడంతో ఆ ప్లేస్లో వర్షిణి ఎంట్రీ ఇచ్చింది. అలా వర్షిణి వచ్చాక పటాస్ షో మరింత క్లిక్ అయింది. వర్షిణి రవి కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో ఈ ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. కానీ అనుకోకుండా ఆ షో నిలిపివేశారు.
ప్యాన్ ఇండియా సినిమాలో
ఇక
ఈ
భామ
ఇప్పుడు
కొన్ని
షోలతో
బిజీగా
ఉంది.
అయితే
ఆమె
ఒక
బంపర్
ఆఫర్
అందుకున్నట్టు
తెలుస్తోంది.
దర్శకుడు
గుణశేఖర్,
తదుపరి
చిత్రం
శాకుంతలము
సినిమాలో
సమంతా
హీరోయిన్
గా
నటిస్తున్న
సంగతి
తెలిసిందే.
హైదరాబాద్లో
షూటింగ్
జరుపుకుంటున్న
ఈ
సినిమాలో
వర్షిణి
నటించే
అవకాశం
దక్కించుకుందని
అంటున్నారు.
భార్యకు
ముద్దు
పెడుతూ
నితిన్
విషెస్..
అద్భుతంగా
మార్చినందుకు
థాంక్స్
అంటూ!
షూట్ కూడా
తాజాగా
నటి
వర్షిణి
షూట్
లో
కూడా
పాల్గొందని
అంటున్నారు.
తనకు
ఇలాంటి
అవకాశం
లభించినందుకు
ఆమె
సంతోషం
వ్యక్తం
చేస్తోంది.
వేసవిలో
ఈ
పాత్ర
కోసం
తనని
పిలిచి
లుక్
టెస్ట్
తీసుకున్నారని,
దర్శకుడికి
ఓకే
అవ్వడంతో
వెంటనే
సినిమాలోకి
తీసుకున్నారని
అన్నారు.
ఇక
తన
పాత్ర
గురించి
వివరాలను
వెల్లడించడానికి
ఆమెకు
ఆంక్షలు
ఉన్నప్పటికీ,
ఇప్పటికే
తన
పాత్ర
కోసం
చిత్రీకరణ
ప్రారంభించానని
వెల్లడించింది.
సంతోషంగా ఉంది
ఇక గుణశేఖర్ గుల్ లాంటి వ్యక్తి కింద పనిచేయడం గొప్ప అనుభవం అని ఆమె పేర్కొన్నారు. సెట్స్లో తన మొదటి రోజున, నటి సమంతాతో స్క్రీన్ను పంచుకోవలసి వచ్చినందున కొంత టెన్షన్ పడ్డానని, అయితే సమంతతో పని చేయబోతున్న క్రమంలో చాలా ఆననందంగా ఉందని వెల్లడించారు.ఈ సినిమాలో కాకుండా రొమాంటిక్ ఎంటర్టైనర్ "మళ్ళీ మొదలైంది" సినిమాలో సుమంత్ భార్యగా కనిపించబోతోంది.