For Daily Alerts
Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ చరణ్,క్రిష్ కాంబినేషన్ చిత్రం ఆ కథతోనేనా?
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
రామ్ చరణ్, క్రిష్ కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం ప్రారంభంకానుందనే సంగతి తెలిసిందే.అయితే ఆ చిత్రం మరేదో కాదు...ఇంతకుముందు వెంకటేష్ కోసం సంవత్సరం పాటు కూర్చుని తయారుచేసిన కృష్ణం వందే జగద్గురం చిత్రమేనంటున్నారు. అప్పట్లో సురేష్ బాబు, అశ్వనీదత్ కలిసి ఆ చిత్రం నిర్మిద్దామని ప్లాన్ చేసారు. రంగ్ దే బసంతి తరహాలో జరిగే కథగా ఈ చిత్రం రూపొందనుందని వార్తలు వచ్చాయి. అయితే కథ తృప్తి చెందకపోవటంతో ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు.దాంతో వేదం సినిమాముందుకొచ్చింది.వేదం రిలీజయ్యాక అదే సినిమా తమిళ వెర్షన్ ఆఫర్ క్రిష్ కి రావటంతో అటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ సినిమా పూర్తి చేసి, తనదగ్గరున్న కథని రామ్ చరణ్ కి నేరేట్ చేయటంతో వెంటనే ఓకే చేసాడని తెలుస్తోంది. మెరుపు చిత్రం అనంతరం ఈ సినిమా ప్రారభం కానుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ చరణ్ తేజ్ అల్లు అర్జున్ వేదం గమ్యం మెరుపు ఆరెంజ్ క్రిష్ ram charan teja orange merupu krishna vamsi gamyam allu arjun krish
Story first published: Tuesday, January 11, 2011, 10:12 [IST]
Other articles published on Jan 11, 2011