Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వెంకటేష్ ని కాదనటమే నిత్యామీనన్ కొంపముంచిందా
వెంకటేష్ సరసన నటించను అని చెప్పాను. దానికి కారణం ఉంది. ఆయన సీనియర్ హీరో కదా! జనరేషన్ గ్యాప్ వస్తుంది అంటూ నిత్యామీనన్ సీనియర్ హీరోల ప్రక్కన చేయను అని మొన్న మీడియా సమావేశంలో చెప్పింది. అందులో భాగంగానే 'ప్రభాస్ సరసన నటిస్తారా?' అని ప్రశ్నిస్తే - 'ఆయనెవరు?' అని అడిగి ట్విస్ట్ ఇచ్చింది. దాంతో ఇప్పుడు ప్రభాస్ ఇష్యూని అడ్డం పెట్టుకుని సీనియర్ హీరోలు నిత్యామీనన్ పై బ్యాన్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే అఫీషియల్ గా కాకుండా అనీఫిషయల్ గా ఈ బ్యాన్ ఉంటుందని వినపడుతోంది. అసలు బాలకృష్ణ వంటి హీరోలకు హీరోయిన్స్ దొరక్క సలోని వంటి వారితో సర్దిపెట్టుకోవాల్సిన పరిస్ధితిలో ఇలా ఉన్న హీరోయిన్స్ ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చి మిగతా వారిని కూడా చెడకొడుతున్నారంటున్నారు. త్రిష కాకుండా వెంకటేష్ కోసం హీరోయిన్స్ ని వెతికి అలిసిపోయి ఆమెనే మళ్ళీ తీసుకున్నారు. దాంతో నిత్యామీనన్ ఇలా అనటంతో వారికి బాగా కాలుతోంది.