Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వినాయకుడు తప్పు దిద్దుకున్నాడు కానీ పాపం...
విలేజీలో వినాయకుడు అంటూ హిట్టయిన వినాయకుడు చిత్రానికి సీక్వెల్ తెచ్చారు సాయికిరణ్ అడవి. అయితే ఈ లేటెస్ట్ చిత్రానికి అనుకున్నంతగా ఓపినింగ్స్ రాలేదు. దానికి కారణం కొద్దిరోజులకు ఐడింటిఫై చేసి తప్పు సరిదిద్దుకున్నారు. అది మరేదో కాదు..విలేజ్ లో అనేది ఇంగ్లీష్ లో పెట్టడమేనని. దాంతో తెలుగులో విలేజ్ లో అనేది రాసి మరోసారి పబ్లిసిటీ కాంపయిన్ ప్రారంభించారు. అయితే ఈసారీ స్పందన రాలేదు. దానికి కారణం..వెళ్ళిన కొద్ది మందీ బాగా స్లో నేరషన్ అనీ, మొదటి దానంత బాగోలేదని టాక్ తెచ్చారు. అలాగే రివ్యూలు సైతం గొప్పగా రాలేదు. దాంతో దర్శకుడు డైలమాలో పడ్డారు. చందమామ లాంటి కథ అన్నా చదవటానకి ఎవరూ రాకపోవటం నిరాశపరుస్తోంది. ఇక మరో ప్రక్క మంచి చిత్రాలు ప్రోత్సహించండి అంటూ ఓ సంస్ద వారు ఈ సీక్వెల్ ని భుజాన వేసుకున్నారు. అదీ పట్టించుకునే వారు కరువయ్యారు. అయినా మొదట్లోనో ఆ పోస్టర్స్ అందులో అదే చిరునవ్వుతో కృష్ణుడుని చూసిన వారు వినాయకుడు సెకెండ్ రిలీజ్ అని పొరపడ్డారు. సినీ పక్షులు తప్ప ఇది సీక్వెల్ అని గ్రహించిన వారు కరువయ్యారు. ఏదైమైనా మొదటి సినిమాకు పెద్ద ప్రమేషన్ లేదు..అయినా వర్కవుట్ అయింది..ఎందుకంటే కథ, కథనాలు బాగున్నాయి కాబట్టి అనేది మాత్రం నిజం. ఇది గ్రహిస్తే సాయి కిరణ్ అడవి మరో హిట్ సినిమా తీయటం కష్టమేమీ కాదు.