For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వియన్ ఆదిత్య చిత్రం నెక్ట్స్ ఆ హీరోతోనా?
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
రొమాంటిక్ కామిడీలను పండించటంతో సిద్ద హస్తుడనిపించుకున్న వియన్ ఆదిత్య తదుపరి చిత్రాన్ని హీరో కమలాకర్ తో చేయనున్నారు. అభి చిత్రంతో పరిచయమైన హీరో కమలాకర్ తాజాగా హాసిని అనే చిత్రంలో చేస్తున్నారు. ఇక వియన్ ఆదిత్య ప్రస్తుతం..తనకు దర్శకుడుగా అవకాశమిచ్చిన ఎమ్.ఎస్.రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నారు. మిర్చి టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఎమ్.ఎస్.రాజు నిర్మించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రం ఓ మ్యూజికల్ రొమాంటిక్ కామిడీగా రూపొందనుందని సమాచారం. మనసంతా నువ్వే, ఆట తరహాలో రొమాన్స్, సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ కథ తయారు చేసారని చెప్తున్నారు. రెయిన్ బో చిత్రంతో వెనకబడ్డ ఆదిత్య ఈ చిత్రంతో నయినా మళ్ళీ క్రేజ్ తెచ్చుకుంటారని ఆశిద్దాం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: వియన్ ఆదిత్య మనసంతా నువ్వే ఆట బాస్ నేనున్నాను రెయిన్ బో దేవిశ్రీ ప్రసాద్ సుమంత్ అశ్విన్ manasantha nuvve aata boss nenunnanu rainbow devisri prasad kamalakar
Story first published: Tuesday, April 6, 2010, 11:25 [IST]
Other articles published on Apr 6, 2010