For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాజమౌళి అందుకే 'వేదం' చిత్రాన్ని మోస్తున్నారా?
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
రాజమౌళి..లేటెస్ట్ గా రిలీజైన 'వేదం' చిత్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని, ఏ ఛానెల్ తిప్పినా ఆయనే కనపడుతున్నారని వినపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు అంత అవసరమేమి వచ్చింది..నిజాయితీగానే సినిమా నచ్చి పొగడుతున్నారా లేక..వేరే కారణం ఉందా అంటే సమ్ అదర్ రీజన్ ఉంది అంటున్నారు. వేదం నిర్మాతలు...'మర్యాద రామన్న' నిర్మాతలు ఒకటే కావటమే ఆ కారణం అంటున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నో మంచి చిత్రాలు వచ్చినప్పుడప్పటికీ ఎప్పుడూ రాజమౌళి ఇలా మీడియా ముందుకు వచ్చి ఇలా ఆ చిత్రం గురించి మాట్లాడలేదు. అలాగే తన గురువు కె. రాఘవేంద్రరావు గారి అల్లుడు కూడా నిర్మాత (ఆర్కా మీడియా)కావటం కూడా ఓ కారణం అంటున్నారు. ఏదైతేనేం ఓ మంచి చిత్రాన్ని ప్రమేషన్ చేసి మరింత ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయటం మాత్రం అభినందనీయమే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: వేదం క్రిష్ రాజమౌళి సునీల్ మర్యాద రామన్న రాఘవేంద్రరావు rajamouli krish vedam allu arjun anushka maryada ramanna
Story first published: Wednesday, June 9, 2010, 16:04 [IST]
Other articles published on Jun 9, 2010