twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి అందుకే 'వేదం' చిత్రాన్ని మోస్తున్నారా?

    By Srikanya
    |

    రాజమౌళి..లేటెస్ట్ గా రిలీజైన 'వేదం' చిత్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని, ఏ ఛానెల్ తిప్పినా ఆయనే కనపడుతున్నారని వినపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు అంత అవసరమేమి వచ్చింది..నిజాయితీగానే సినిమా నచ్చి పొగడుతున్నారా లేక..వేరే కారణం ఉందా అంటే సమ్ అదర్ రీజన్ ఉంది అంటున్నారు. వేదం నిర్మాతలు...'మర్యాద రామన్న' నిర్మాతలు ఒకటే కావటమే ఆ కారణం అంటున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నో మంచి చిత్రాలు వచ్చినప్పుడప్పటికీ ఎప్పుడూ రాజమౌళి ఇలా మీడియా ముందుకు వచ్చి ఇలా ఆ చిత్రం గురించి మాట్లాడలేదు. అలాగే తన గురువు కె. రాఘవేంద్రరావు గారి అల్లుడు కూడా నిర్మాత (ఆర్కా మీడియా)కావటం కూడా ఓ కారణం అంటున్నారు. ఏదైతేనేం ఓ మంచి చిత్రాన్ని ప్రమేషన్ చేసి మరింత ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయటం మాత్రం అభినందనీయమే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X