For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వెంకటేష్ 'సావిత్రి' ఆగిన కారణం
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
వెంకటేష్, తేజ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన 'సావిత్రి' చిత్రం అర్దాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఓపినింగ్ కూడా జరిగిన ఈ చిత్రం ఎందుకు ఆగిందనేది అబిమానుల్లో ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం సావిత్రి చిత్ర కథ..త్వరలో విడుదల కానున్న విక్రమ్ నాన్న కథకు పోలిక ఉండటంతో ఆగిపోయిందని తెలుస్తోంది. సావిత్రిలోనూ వెంకటేష్ పాత్రను మానసికంగా ఎదగని పాత్రగా మలచటం,విక్రమ్ నాన్న లోనూ అదే జరగటం తో సినిమాని ఆపుచేయటం మేలనే నిర్ణయానికి సురేష్ బాబు వచ్చాడని టాక్. ఇక నాన్న చిత్రం హాలీవుడ్ చిత్రం ఐయామ్ శామ్ ఆధారంగా రూపొందిందిని అంతటా వినిపిస్తోంది. ఇక నాన్న చిత్రంలో అనూష్క లాయిర్ గా కనిపించనుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
The project Savitri was launched in Vizag Studio of Ramanaidu by hero Venkatesh and director Teja. The latest news is that the film is shelved for some unknown reasons.
Story first published: Friday, July 15, 2011, 12:24 [IST]
Other articles published on Jul 15, 2011