Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇండియన్ బాక్సాఫీస్ను కుమ్మేయడానికి సిద్దమైన సినిమాలివే.. ప్రభాస్, అర్జున్ కోసం వెయిటింగ్!
తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అయితే ఈ అన్ని సినిమాల్లో తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఏ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే అంత ఈజీగా సమాధానం చెప్పలేం. కానీ పాపులర్ సోషల్ మీడియా సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఏ సినిమా మీద తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయం మీద ఒక సర్వే చేపట్టింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..
పుష్ప ది రూల్
అల్లు
అర్జున్
హీరోగా
సుకుమార్
దర్శకత్వంలో
తెరకెక్కిన
పుష్ప
సినిమా
ఎంత
అద్భుతమైన
విజయాన్ని
సాధించిందో
ప్రత్యేకంగా
చెప్పాల్సిన
అవసరంలేదు.
రష్మిక
మందన
హీరోయిన్
గా
తెరకెక్కిన
ఈ
సినిమా
సూపర్
హిట్
కావడంతో
ఈ
సినిమాకు
సీక్వెల్
ఉంటుందని
గతంలోనే
ప్రకటించారు.
మొదటి
భాగంలో
ఒక
ఎర్ర
చందనం
మొక్కలు
కొట్టే
కూలి
స్మగ్లర్
స్థాయికి
ఎలా
వెళ్ళాడు
అనేది
చూపించగా
ఆ
తర్వాత
రెండో
భాగంలో
స్మగ్లర్
స్థాయి
నుంచి
గ్యాంగ్
స్టర్
గా
మారి
ఎలాంటి
విధ్వంసం
సృష్టించారు
అనేది
చూపించే
అవకాశం
ఉందని
అంటున్నారు.
తెలుగు
ప్రేక్షకులు
అందరూ
కూడా
ఈ
సినిమా
కోసం
విపరీతంగా
ఎదురుచూస్తున్నారు.
సలార్
ప్రభాస్
హీరోగా
ప్రశాంత్
నీల్
దర్శకత్వంలో
తెరకెక్కుతున్న
ఈ
సినిమా
తెలుగు
ప్రేక్షకులు
అత్యంత
ఆసక్తిగా
ఎదురు
చూస్తున్న
రెండో
సినిమాగా
నిలిచింది.
చివరిగా
ప్రభాస్
చేసిన
రాధేశ్యాం
సినిమా
డిజాస్టర్
కావడం
ప్రశాంత్
నీల్
చివరిగా
చేసిన
కేజిఎఫ్
2
సినిమా
అద్భుతమైన
విజయాన్ని
సాధించడంతో
వీరిద్దరి
కలయికలో
వస్తున్న
ఈ
సినిమా
ఎలా
ఉండబోతోంది
అనే
విషయం
మీద
ప్రేక్షకులందరికీ
విపరీతమైన
ఆసక్తి
నెలకొంది.
హోంబలే
ఫిలిమ్స్
నిర్మిస్తున్న
ఈ
సినిమాలో
శృతి
హాసన్
హీరోయిన్గా
నటిస్తోంది.
లైగర్
పూరి
జగన్నాథ్
డైరెక్షన్లో
విజయ్
దేవరకొండ
నటిస్తున్న
ఈ
సినిమా
మీద
భారీ
అంచనాలు
ఏర్పడ్డాయి.
అనన్య
పాండే
హీరోయిన్
గా
నటిస్తున్న
ఈ
సినిమా
తెలుగు
ప్రేక్షకులను
విపరీతంగా
ఎదురుచూస్తున్న
సినిమాల
జాబితాలో
మూడో
స్థానం
దక్కించుకుంది.
రమ్యకృష్ణ
కీలక
పాత్రలో
నటిస్తున్న
ఈ
సినిమాను
పూరి
కనెక్ట్స్
బ్యానర్
మీద
ఛార్మీ,
ధర్మ
ప్రొడక్షన్స్
బ్యానర్
మీద
కరణ్
జోహార్
సంయుక్తంగా
నిర్మిస్తున్నారు.
ఆది పురుష
బాలీవుడ్లో
తానాజీ
సినిమాని
తెరకెక్కించిన
ఓం
రౌత్
దర్శకత్వంలో
ప్రభాస్
హీరోగా
ఈ
సినిమా
రూపొందుతోంది.
కృతి
సనన్
హీరోయిన్
గా
నటిస్తున్న
ఈ
సినిమాలో
సైఫ్
అలీఖాన్
రావణాసురుడి
పాత్రలో
నటిస్తున్నాడు.
ఈ
సినిమా
తెలుగు
ప్రేక్షకులు
అత్యంత
ఆసక్తిగా
ఎదురుచూస్తున్న
సినిమాల
జాబితాలో
నాలుగో
స్థానం
దక్కించుకుంది.
ఈ
సినిమాను
టి
సిరీస్
సంస్థతో
కలిసి
మరికొన్ని
సంస్థలు
ప్రతిష్టాత్మకంగా
నిర్మిస్తున్నాయి.
హరిహర వీరమల్లు
పవన్
కళ్యాణ్
హీరోగా
క్రిష్
దర్శకత్వంలో
తెరకెక్కుతున్న
ఈ
చిత్రంలో
నిధి
అగర్వాల్
హీరోయిన్
గా
నటిస్తోంది.
ఏఎం
రత్నం
నిర్మాణంలో
తెరకెక్కుతున్న
ఈ
సినిమా
మీద
కూడా
భారీ
అంచనాలు
ఉన్నాయి.
ఈ
నేపథ్యంలోనే
ఈ
సినిమా
తెలుగు
ప్రేక్షకులను
విపరీతంగా
ఎదురుచూస్తున్న
సినిమాల
జాబితాలో
5వ
స్థానం
దక్కించుకుంది.