Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Chiranjeevi: చిరంజీవి చేతికి కట్టు.. ఏమైంది అనే టెన్షన్లో ఫాన్స్!
కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన సంగతి తెలిసిందే. ఈ సేవల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రోజున తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజన్ సేవల్లో పాల్గొన్న ప్రతినిధుల్ని పిలిచి మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ క్రమంలో మెగాస్టార్ చేతికి గాయం కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. ఆ వివరాల్లోకి వెళితే
చిరంజీవి బ్లడ్ బ్యాంకులో
హైదరాబాద్
చిరంజీవి
బ్లడ్
బ్యాంకులో
జరిగిన
ఈ
సమావేశంలో
మెగాస్టార్
చిరంజీవి
మాట్లాడుతూ
''కరోనా
కష్టకాలంలో
నా
అభిమానుల్ని
కోల్పోయి
చాలా
ఆవేదన
చెందానని
అన్నారు.
కరోనా
భారిన
పడి
దురదృష్ట
వశాత్తు
ప్రసాద్,
నాగబాబు,
రవిలను
కోల్పోయానని
అన్నారు.
కరోనా
పొట్టన
పెట్టుకుని
విషాదాన్ని
మిగిల్చిందన్న
ఆయన
వారి
ఆత్మకు
శాంతి
చేకూరాలని
అన్నారు.
కరోనా
కాలంలో
తాను
అండగా
నిలుస్తానని
నా
స్నేహితుడు
శేఖర్
ముందుకొచ్చారని,
తన
విరామ
సమయాన్ని
సేవా
కార్యక్రమాలకు
అంకితమిస్తానని
అన్నారని
అందుకే
ఆయనని
చిరంజీవి
ఐ
అండ్
బ్లడ్
బ్యాంక్
ఛీఫ్
ఫైనాన్షియల్
ఆఫీసర్
గా
నియమించామని
అన్నారు.
వెన్నుదన్నుగా
ఇక
చెన్నైలో
తన
కెరీర్
సాగుతున్నప్పటి
నుంచి
శేఖర్
తనకు
స్నేహితుడని
ఒక
అభిమానిగా
వెన్నుదన్నుగా
నిలిచాడని
చిరంజీవి
వెల్లడించారు.
కరోనా
బారిన
పడిన
క్షణం
నుంచి
వారికి
వారి
కుటుంబానికి
ఏ
విధంగా
ధైర్యం
ఇవ్వగలను
అని
ప్రయత్నించానన్నా
చిరంజీవి
ఆస్పత్రులకు
తరలించి
మంచి
వైద్యం
అందించే
ప్రయత్నం
చేశానని
అన్నారు.
మెగా
అభిమానులైన
ముగ్గురు
నలుగురిని
కాపాడలేకపోవడం
దురదృష్టమని
అన్నారు.
వారి
కుటుంబానికి
మానసిక
స్థైర్యం
కలిగించాలని
భగవంతుని
ప్రార్థిస్తున్నానని
అన్నారు.
సైనికులుగా ఉన్నందుకు
మీరంతా పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకుని సేవాకార్యక్రమాల్లో భాగమైనందుకు కార్యాచరణలో పెట్టిన సైనికులుగా ఉన్నందుకు అదృష్టంగా భావిస్తాను అని చిరంజీవి అన్నారు. ప్రతిక్షణం అభిమానుల పట్ల కృతజ్ఞతతో ఉన్నానని ఆయన అన్నారు. ఒక ఊరులో చాలా ఎక్కువ మంది చనిపోయారు అని తెలిసి ఏం చేయాలి? అని కలత చెందానన్న ఆయన అప్పుడు ఆక్సిజన్ బ్యాంకు పెడదామని ఆలోచన పుట్టిందని అన్నారు. అయితే కరోనా పరిస్థితిలో అభిమానులు ముందుకొస్తారా? అనుకుంటే నా పిలుపు విని మీరంతా అండగా నిలవడం ఎనలేని ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇచ్చిందని అనుకున్నదే తడవుగా వారంలోనే ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించానంటే ఆ క్రెడిబిలిటీ అభిమానులదేనని అన్నారు.
చాలా ఛాలెంజ్ లు
అనుకున్న
సిలిండర్లు
దొరక్క
చాలా
ఛాలెంజ్
లు
ఎదురయ్యాయి
కానీ
దుబాయ్,
గుజరాత్,
వైజాగ్
లాంటి
చోట్ల
ఇండస్ట్రియల్
ఏరియాల్లో
ఆక్సిజన్
ని
తయారు
చేయించామని,
అలా
3000
పైగా
సిలిండర్లు
తయారు
చేయించాం...
కానీ
ఆక్సిజన్
కొరతను
ఎదుర్కొన్నాం.
చాలా
శ్రమించాం..
అని
తెలిపారు.
అభిమానులు
ఒక
సైనికుడిలా
సేవాకార్యక్రమాల్లో
పని
చేశారని
అన్నారు.
కరోనాలో
వేల
ప్రాణాలు
కాపాడామన్న
ఆయన
ఒక
శాతం
కాదు
నూటికి
నూరు
శాతం
మీరు
సేవలు
చేశారని
అన్నారు.
Recommended Video
చిరంజీవికి చేతి కట్టు
అయితే
మెగాస్టార్
చిరంజీవికి
చేతి
కట్టు
ఉండటంతో
మెగా
అభిమానులందరూ
ఆందోళన
వ్యక్తం
చేశారు.
ఆయన
చేతికి
ఏమైంది
ఏంటి
అనే
వివరాలు
మాత్రం
ఏమి
వెల్లడి
కాలేదు.
ఆయన
గాడ్
ఫాదర్
సినిమా
షూటింగ్
లో
పాల్గొన్న
నేపథ్యంలో
సినిమా
షూటింగ్
లో
ఏమైనా
గాయాలయ్యాయా?
అనే
అంశం
మీద
చర్చ
జరుగుతోంది.
దీని
మీద
మెగాస్టార్
స్వయంగా
క్లారిటీ
ఇస్తే
కానీ
అసలు
విషయం
ఏమిటి
అనేది
వెల్లడి
కాదనే
చెప్పాలి.