For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
గోపిచంద్ ఇంట్లో రెట్టింపైన పండుగ కళ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రేష్మ!
Hero
oi-Dornadula Tirumala
|
సినీ హీరో గోపీచంద్ ఇంట పండుగ కళ రెట్టింపైంది. వినాయక చవితి పర్వదినాన గోపీచంద్ సతీమణి రేష్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీనితో గోపించంద్ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. గోపీచంద్ కు ఇది రెండవ సంతానం. ఇప్పటికే గోపిచంద్, రేష్మకు మూడేళ్ళ కుమారుడు విరాట్ ఉన్నాడు.
ఈ తెల్లవారు జామున రేష్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గోపించంద్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. వినాయక చవితికి దేవుడిచ్చిన గిఫ్ట్ అంటూ గోపీచంద్ తన సంతోషాన్ని తెలియజేశాడు.
ఇదిలా ఉండగా గోపించంద్ ఇటీవల పంతం చిత్రంతో ఆడియన్స్ ని అలరించాడు. తదుపరి చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడు. గోపించంద్, రేష్మ 2013 లో వివాహబంధంతో ఒక్కటయ్యారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Gopichand's family blessed with baby boy. Gopichand and Reshma got married in 2013
Story first published: Thursday, September 13, 2018, 12:48 [IST]
Other articles published on Sep 13, 2018