Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. మొదలుకాబోతున్న రాధేశ్యామ్ హంగామా!
ప్రభాస్ అభిమానులు ఒక విషయంలో మాత్రం చాలా కోపంగా ఉన్నారు. రాధేశ్యామ్ సెట్స్ పైకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా అప్డేట్స్ ఇవ్వడంలో యూవీ క్రియేషన్స్ చేస్తున్న ఆలస్యం వాళ్ళకు చాలా చిరాకు తెప్పిస్తోంది. బాహుబలి విషయంలో కూడా ఇలా జరగలేదు. కానీ రాధేశ్యామ్ నిర్మాతలు మాత్రం సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో మరోసారి విఫలం అవుతున్నట్లు కామెంట్స్ వస్తున్నాయి.
ఇంతకుముందు సాహో సినిమా విషయంలో కూడా అతి జాగ్రత్తగా వ్యవహరించి పూర్తి స్థాయిలో సంతృప్తి చేయలేకపోయారనే కామెంట్స్ అయితే వచ్చాయి. ఇక రాధేశ్యామ్ విషయంలో వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఇక త్వరలోనే అభిమానులను కూల్ చేసేందుకే ప్రభాస్ టీమ్ టీజర్ ను విడుదల చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఇక టీజర్ అప్డేట్ కూడా వచ్చే నెలలో అప్డేట్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్ అయితే ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యింది. కేవలం రెండు వారాల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ప్రభాస్ కూడా వీలైనంత త్వరగా ఆ పనులన్ని ఫినిష్ చేయాలని ప్లాన్ అయితే సెట్ చేసుకున్నాడు. ఇక టీజర్ విడుదల చేసి ప్రమోషన్ డోస్ పెంచాలని అనుకుంటున్నారు. ఇక రిలీజ్ డేట్ పై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.