For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రీకాకుళం తుఫాన్ బాధితులకు బాలకృష్ణ అండ.. 25 లక్షల విరాళం
Hero
oi-Rajababu A
By Rajababu A
|
తిత్లీ తుఫాన్తో తల్లడిల్లుతున్న శ్రీకాకుళం జిల్లా వాసులకు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అండగా నిలిచారు. తీవ్ర కష్టాల్లో కూరుకుపోయిన తుఫాన్ బాధితులకు బాలయ్య ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
కష్టకాలంలో అండగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి బాలకృష్ణ 25 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. బాధితులను ఆదుకోవాలని అభిమానులకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
2500 కేజీల బియ్యం, 3000 మందికి భోజనం.. తిత్లీ భాదితులకు యంగ్ హీరో సాయం!
తుఫాన్ బాధితులకు సహాయం అందించడానికి సంపూర్ణేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం, కార్తీకేయ, నిఖిల్ తదితరులు తమ వంతు సహాయాన్ని అందించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: balakrishna nandamuri balakrishna north andhra cyclone titli బాలకృష్ణ ఉత్తరాంధ్ర తిత్లీ తుఫాన్
English summary
MLA, Actor Nandamoori Balakrishna came forward for Titli cyclone victimes. He donated 25 lakhs for North Andhra people welfare. He tranferred amount to CM Relief fund of AP.
Story first published: Wednesday, October 17, 2018, 18:26 [IST]
Other articles published on Oct 17, 2018