For Daily Alerts
Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అఖిల్ గుర్రపు స్వారీ.. మిస్టర్ మజ్ను తరువాత ఈ చిత్రమే!
Hero
oi-Dornadula Tirumala
|
అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం తన మూడవ చిత్రంలో నటిస్తున్నాడు. మిస్టర్ మజ్నుగా అఖిల్ మూడవ చిత్రం తెరకెక్కుతోంది. అఖిల్ నటించిన తొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో మూడవ చిత్రంపై అఖిల్ దృష్టి పెట్టాడు. తొలి ప్రేమ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు.
అఖిల్ నాల్గవ చిత్రానికి సంభందించిన ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. హీరో ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్ పినిశెట్టి ఈ చిత్రానికి దర్శత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. అఖిల్ కోసం సత్య ప్రభాస్ ఆసక్తికరమైన కథని రూపొందించాడట. కథ చర్చలు పూర్తయ్యాయని అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందని అంటున్నారు.
ఈ చిత్రంలో అఖిల్ గుర్రపు స్వారీ చేసే జాకీ పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అఖిల్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా దర్శకుడు కథ రూపొందించినట్లు తెలుస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Sathya Prabhas to direct Akhil. Interesting details about this project
Story first published: Tuesday, October 23, 2018, 19:39 [IST]
Other articles published on Oct 23, 2018