Don't Miss!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. భారీ చిత్రం ఆగిపోయినట్లేనా!
తమిళ సినీ వర్గాల్లో సంఘమిత్ర చిత్రం అత్యంత ఆసక్తి రేపింది. జానపథ కథతో ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించాలని భావించారు. మొదటగా ఈ చిత్రాన్ని శృతి హాసన్ ని హీరోయిన్ అనుకున్నారు. శృతి హ్యాండ్ ఇవ్వడంతో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ చిత్రం పట్టాలెక్కడం ఖాయం అని అంతా భావిస్తున్న తరుణంలో భారీ షాక్ తగిలింది. ఈ చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి.
ఇంత వరకు ప్రీ ప్రొడక్షన్ పనులే మొదలు కాకపోవడం దీనికి కారణం. దిశాపటాని తాజా వ్యాఖ్యలు కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరేలా చేస్తున్నాయి. తాజగా ఓ ఇంటర్వ్యూ లో దిశా పటాని మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ప్రస్తావించింది. సౌత్ లో ఓ భారీ చిత్రానికి సైన్ చేశా. కానీ అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు అని సంఘమిత్ర చిత్రాన్ని ఉద్దేశించి కామెంట్స్ చేసింది.
శృతి హాసన్ ఈ చిత్రం కోసం కొన్ని రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుంది కూడా. కానీ అనుకోని కారణాల వలన ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ఆ తరువాత దిశాని ఎంపిక చేశారు. భారీ పోరాట సన్నివేశాలు, గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని నిర్మించాలని భావించారు.