Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
కత్రినా బికినీ పోజ్పై దీపికా పదుకొనే రియాక్షన్.. యువర్ హాట్ అంటూ.. వైరల్ పిక్
అందాల ఆరబోతలు, బికినీ ట్రీట్లు.. బాలీవుడ్ భామలు.. అందునా కత్రినా కైఫ్ లాంటి క్రీజీ హీరోయిన్లు.. ఇక ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. వెండితెర అవకాశం వస్తే చాలు తమ అందాలను మార్కెట్ లో పెట్టేయడంలో ఏ మాత్రం సందేహించని బాలీవుడ్ హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో మరింత హాట్ హాట్గా తయారవుతున్నారు. లేటెస్ట్ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఆడియన్స్కి సరికొత్తగా దర్శనమిస్తున్నారు. రకరకాల బికినీ సూట్స్ వేసుకొని అందాల విందు చేస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బికినీలో తళుక్కుమని సోషల్ మీడియాను వేడెక్కించింది.
కత్రినా కైఫ్ అందాలు ఎప్పటికీ ప్రత్యేకమే. కేవలం ఉత్తరాదినే కాదు.. దేశమంతా అందాలు, చిందులతో సెగలు పుట్టించడం కేవలం కత్రినాకే సాధ్యం. కత్రినా అందం, అభినయం రెండింటికీ కుర్రకారు హృదయాల్లో స్పెషల్ స్టేటస్ ఉంటుంది. దేశమంతా కత్రినా అందాలకు దాసోహమే! అనడంలో అతిశయోక్తి లేదు. సినిమాల్లోనే గాక సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే కత్రినా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బికినీ పోజ్ని షేర్ చేసింది. పొదుపుగా ధరించిన బట్టల్లో సెగలు పుట్టించే సోకులను బయటపెట్టేసింది.
తన ఇన్స్స్టా అకౌంట్ ద్వారా రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ, అందాలతో మాయ చేస్తోంది కత్రినా. ప్రస్తుతం మెక్సికో టూర్ ఎంజాయ్ చేస్తున్న ఆమె.. అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్ లో తీయించుకున్న బికినీ ఫోటోను ఇన్స్స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఎంతో అట్రాక్ట్ ఫుల్గా ఉన్న ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లైకులు, కామెంట్లు హోరెత్తుతున్నాయి. పైగా ఆమె పెట్టిన ఈ బికినీ పోజుకు ఏకంగా తోటి హీరోయిన్, బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే ఫిదా కావడం ఆశ్చర్యమనిపించక మానదు. దీపికా పదుకొనే సహా ఇంకొంత మంది బాలీవుడ్ సెలెబ్స్ ఈ పిక్ని లైక్ చేస్తుండటం విశేషం. కత్రినా నటించిన 'భారత్' మూవీ ఇటీవలే విడుదలై సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ అమ్మడు అక్షయ్ కుమార్ సరసన 'సూర్యవంశీ' అనే సినిమాలో నటిస్తోంది. 2020 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.