Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనా కల్లోలం, కీర్తి సురేష్ కి కరోన.. జాన్వీ, ఖుషీ కపూర్ లకు కూడా!
దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసులతో పాటు గత కొన్ని వారాలుగా సినీ రంగానికి చెందిన చాలా మంది ప్రముఖులు కూడా వైరస్ బారిన పడ్డారు. త్రిష, ఖుష్బూ, మంచు లక్ష్మీ, మీనా, శోభన, రేణు దేశాయ్ లాంటి వారి తర్వాత, హీరోయిన్ కీర్తి సురేష్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ వివరాలు
దయచేసి పరీక్షలు చేయించుకోండి
కీర్తి
సురేష్
తన
సోషల్
మీడియాలో
పోస్ట్
చేస్తూ,
"అందరికీ
హాయ్,
నాకు
COVID-19
పాజిటివ్
అని
తేలింది.
అవసరమైన
అన్ని
జాగ్రత్తలు
మరియు
భద్రతా
చర్యలు
తీసుకున్నప్పటికీ,
తేలికపాటి
లక్షణాలు
అనుభవిస్తున్నాను,
ఇది
వైరస్
వ్యాప్తి
రేటును
భయపెట్టే
రిమైండర్.
.
దయచేసి
అన్ని
COVID
భద్రతా
నిబంధనలను
అనుసరించండి
మరియు
సురక్షితంగా
ఉండండి.
నేను
ప్రస్తుతం
ఐసోలేషన్లో
మరియు
సురక్షితమైన
సంరక్షణలో
ఉన్నాను.
నాతో
సన్నిహితంగా
ఉన్నవారు,
దయచేసి
పరీక్షలు
చేయించుకోండి."
అని
ఆమె
కోరారు.
సోషల్ మీడియాలో
టీకాలు
వేయించు
కోవాలని
ప్రతి
ఒక్కరినీ
కోరుతూ,
"మీకు
ఇంకా
టీకాలు
వేయకపోతే,
తీవ్రమైన
లక్షణాలు
నివారించడానికి
మరియు
మీ
మరియు
మీ
ప్రియమైన
వారి
మంచి
ఆరోగ్యం
కోసం
దయచేసి
త్వరగా
మీ
టీకాలు
తీసుకోండి.
త్వరగా
కోలుకోవాలని
ఆశిస్తున్నాను
మరియు
త్వరలో
తిరిగి
యాక్షన్
లోకి
దిగుతాను
అని
ఆమె
కోరింది.
తీసుకుంటుంది!"
సినిమాల విషయానికి వస్తే
తమిళంలో
రజనీకాంత్
నటించిన
'అన్నాత్తే'
చిత్రంలో
చివరిగా
కనిపించిన
ఈ
అందమైన
నటి
ప్రస్తుతం
సెల్వ
రాఘవన్
నటించిన
మరియు
అరుణ్
మాథేశ్వరన్
దర్శకత్వం
వహించిన
'సాని
కాయిదం'
సినిమా
విడుదల
కోసం
వేచి
ఉంది.
ఈ
సినిమా
1980ల
నేపథ్యంలో
సాగే
యాక్షన్-డ్రామా
అని
ప్రచారం
జరుగుతోంది,
ఈ
చిత్రంలో
కీర్తి
సురేష్
సెల్వరాఘవన్
సోదరిగా
నటించింది.
అలాగే
ఆమె
మహేష్
బాబు
సరసన
సర్కారు
వారి
పాట
సినిమాలో
హీరోయిన్
గా
నటిస్తోంది.
ఇక
అలాగే
భోళా
శంకర్
సినిమాలో
చిరు
సోదరిగా
కనిపిస్తోంది.
జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో
ఇక తనకు కరోనా సోకిందని జాన్వీ కపూర్ ప్రకటించింది. ఇటీవల, జాన్వీ కపూర్ ఇన్స్టాగ్రామ్లో తన నోట్లో థర్మామీటర్ పెట్టుకున్న ఫోటోను షేర్ చేసింది. ఆ తర్వాత జాన్వీ అభిమానులు ఆమె గురించి ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను పంచుకున్నారు, అందులో ఖుషీ కపూర్ సహా తాను కరోనా బారిన పడ్డామని టెస్ట్ రిపోర్ట్ జనవరి 3 న పాజిటివ్ వచ్చిందని చెప్పింది.
Recommended Video
రిపోర్ట్ లు నెగటివ్ గా
ఇప్పుడు ఆమె సంతోషంగా తమ టెస్ట్ రిపోర్ట్ లు నెగటివ్ గా వచ్చాయని, మొదటి రెండు రోజులు చాలా కష్టమైనప్పటికీ, ఆ తర్వాత అంతా మెరుగుపడటం ప్రారంభించిందని పోస్ట్లో రాశారు. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే మాస్క్ ధరించడం, టీకాలు వేసుకోవడం ఒక్కటే మార్గం. అందరూ జాగ్రత్త వహించండి అని ఆమె పేర్కొంది. జాన్వీ కంటే ముందు ఆమె అన్న అర్జున్ కపూర్, అక్క అన్షులా కపూర్ కూడా కోవిడ్ బారిన పడ్డారు.