Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పాపం లావణ్య త్రిపాఠికి ఎన్ని కష్టాలో.. సొంత గూటికి చేరాలంటే పాట్లు తప్పవు మరి!
లావణ్య త్రిపాఠి లాక్ డౌన్ సమయాన్ని ఎలా గడిపిందో పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో హైద్రాబాద్లో ఉండటంతో.. ఫ్యామిలీకి దూరం కావాల్సి వచ్చింది. సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్న లావణ్య.. మూడు నెలల పాటు ఇంటి పట్టునే ఉంది. ఓ వైపు తోచిన సాయాన్ని చేస్తూ.. మరో వైపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో టచ్లో ఉండేది. ఈ మూడు నెలల కాలంలో వింత వింత ఫోటోలతో ఫ్యాన్స్ను ఆకట్టుకుంది.
సేవా కార్యక్రమాలు..
లావణ్య త్రిపాఠి లాక్ డౌన్ కాలంలో ఎంతో సేవ చేసింది. సీసీసీకి విరాళం ఇవ్వడమే కాకుండా.. చుట్టుపక్కల వారి సాయంతో మాస్కులు తయారు చేసి, అవసరమైన వారికి వాటిని అందజేసింది. దాదాపు 300 మాస్కులను పంజాగుట్ట పోలీసులకు అందజేసి మంచి మనసును చాటుకుంది.
Recommended Video
కుటుంబం దగ్గరకి..
ఇక కరోనా ఉధృతి తగ్గేలా లేదని భావించిన లావణ్య.. ఇంటికి పయనమైంది. డెహ్రాడూన్లోని తన కుటుంబాన్ని కలుసుకునేందుక లావణ్య బయల్దేరింది. పూర్తిగా సురక్షితమైన జాగ్రత్తలు తీసుకుని లావణ్య సొంత గూటికి వెళ్తోంది. అయితే ఈ క్రమంలో లావణ్యకు బాగానే ఇబ్బందులు ఎదురైనట్టు కనిపిస్తోంది.