Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
మల్లెపూలు బాగా నలిపిందా.. అందుకే పార్టీలో పదవి ఇచ్చారా.. యామినిపై విరుచుకుపడ్డ మాధవిలత
ఆకర్షించే అందం ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్స్ ఎక్కువకాలం స్టార్ హోదాలో ఉండలేకపోతారు. కానీ ఎదో అలా విధంగా ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూనే ఉంటారు. అలాంటి తరహాలోనే తెలుగు బ్యూటీ మాధవి లత కూడా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అమ్మడు పాలిటిక్స్ లో కొనసాగుతూ ప్రత్యర్ధులకు కౌంటర్లు ఇస్తోంది.
పవన్ కి మద్దతుగా..
గత ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ పై శ్రీ రెడ్డి, కత్తి మహేష్ లాంటి వారు ఏకధాటిగా విమర్శలు చేయడంతో ఎవరు కూడా వారికి కౌంటర్స్ ఇవ్వలేకపోయారు. కానీ మాధవిలత మాత్ర వారికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ని తిట్టే అర్హత మీకు లేదని చాలా సార్లు ఆమె విమర్శలు చేశారు. ఇక రీసెంట్గా ఆమె సొంత పార్టీపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీజేపీలో కీలకపాత్ర..
మాధవిలత ప్రస్తుతం భారతీ జనతా పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత ఎలక్షన్స్ లో కూడా బీజేపీ నుంచి పోటీ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే ఆ పార్టీలో ఓపికతో ఉంటే భవిష్యత్ లో మంచి అవకాశాలు ఉంటాయని మాధవిలత అందులోనే కొనసాగాలని అనుకుంటోంది. అయితే ఇటీవల ఆమె సొంత పార్టీపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశారు.
కష్టపడేవారిని పట్టించుకోరా?
ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేసే అవకశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొన్నటి వరకు టీడీపీలో కొనసాగిన సాధినేని యామిని ఇప్పుడు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆమెకి పార్టీలో కీలక పదవి ఇస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో మాధవి లత అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోకుండా నిన్న మొన్న పార్టీలో చేరేవారికి పదవులు కట్టబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కామెంట్ చేశారు.
Recommended Video
మల్లెపూల గురించి తెలిపిన వారికి పదవులా?
గతంలో యమినేని పవన్ కళ్యాణ్ మల్లెపూలు నలపడానికి మాత్రమే పనికొస్తారని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో మాధవిలత యామినేనిని ఉద్దేశిస్తూ.. మల్లెపూల వాసనలు గురించి ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పే వారికి, మల్లెపూలు నలిపిన కథలు బాగా తెలిసిన వారికి పదవులు ఇస్తారా.. అంటూ మాధవి లత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.