Don't Miss!
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- News Bridge Collapse: కూలిన నిర్మాణంలోని వంతెన.. తప్పిన ప్రమాదం..
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
బెల్లంకొండ నెక్ట్స్ మూవీలో జాయినైన మెహ్రీన్
వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమా షూటింగులో బిజీ అయిపోయాడు. 'సాక్ష్యం' తర్వాత ఆయన నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రంలో ఇప్పటికే కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో హీరోయిన్గా మెహ్రీన్ను ఎంపిక చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న షూటింగులో మెహ్రీన్ జాయినైంది.
ఓ కొత్త కాన్సెప్ట్ తో బెల్లంకొండ శ్రీనివాస్ ను పూర్తిగా కొత్త లుక్ లో చూపిస్తున్నారట. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అపూర్వ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి నిర్మాత: నవీన్ సొంటినేని, సహనిర్మాత: చాగంటి సంతయ్య, సంగీతం: ఎస్ఎస్ థమన్, సాహిత్యం: చంద్రబోస్, మాటలు: అబ్బూరి రవి, సినిమాటోగ్రఫర్: ఛోటా కే నాయుడు, ఎడిటర్: ఛోటా కే ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: చిన్నా, దర్శకత్వం : శ్రీనివాస్