Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టిన యంగ్ మోడల్.. వేలంలో దిమ్మతిరిగే ధర!
ఆన్లైన్ లో అమ్మకానికి కన్యత్వం.. ఇప్పుడు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అజార్బైజాన్ కు చెందిన మెహబూబా జాదా అనే 23ఏళ్ళు మోడల్ తన కన్యత్వాన్ని ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం కొన్ని పేద దేశాల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని పోత్సహించే సంస్థకు కూడా పుట్టుకొస్తున్నాయి. మెహబూబా జాదా తన పేదరికం వలనే ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
పేదరికం
జాదా నిరుపేద కుటుంబం నుంచి మోడల్ గా వచ్చిందట. కానీ మోడలింగ్ లో రాణించలేకపోయింది. తన తల్లితో సొంత ఇల్లు కూడాలేని పరిస్థితిలో జాదా ఉంది. ఎలాగైనా డబ్బు సంపాదించిన తన తల్లిని బాగా చూసుకోవాలనేది ఆమె ఆలోచన. వెంటనే ప్రముఖ ఎస్కార్ సైట్ సిండ్రెల్లా గురించి తెలుసుకుని తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టాలని నిర్ణయించుకుంది.
ఆన్లైన్లో పెట్టగానే
జాదా వివరాలు ఆన్లైన్ లో పెట్టగానే రసికులంతా ఆమె కోసం ఎగబడ్డారు. పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తూ వేలంలో పాల్గొన్నారు. చివరకు జపాన్ కు చెందిన ఓ రాజకీయ నాయకుడు జాదాని అక్షరాలా 18 కోట్ల కళ్ళు చెదిరే మొత్తానికి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ రాజకీయ నాయకుడి వివరాలని సిండ్రెల్లా సంస్థ గోప్యంగా ఉంచింది.
ఫుట్ బాల్ ప్లేయర్
లండన్ కు చెందిన మరో రాజకీయ నాయకుడు, అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ కూడా జాదా కోసం వేలంలో పోటీ పడ్డారట. జపాన్ రాజకీయ నాయకుడు, జాదా కలయికని సిండ్రెల్లా సంస్థ జర్మనీలోని ఓ స్టార్ హోటల్ లో ప్లాన్ చేసింది. జర్మనీలో ఇలాంటివన్నీ లీగల్. అక్కడైతే ఎలాంటి సమస్య లేదని భావించి వారి మీటింగ్ ని అక్కడ ఏర్పాటు చేశారు. ముందుగా జాదాకు వైద్య పరీక్షలు నిర్వహించి కన్యనే అని నిర్ధారించుకున్న తర్వాత సదరు రాజకీయ నాయకుడు డబ్బు చెల్లించనున్నట్లు తెలుస్తోంది.
జాదా కూడా ఆశ్చర్యపోయింది
తనకు వేలంలో అంత ధర దక్కడంతో జాదా కూడా ఆశ్చర్యపోయినట్లు సిండ్రెల్లా సంస్థ పేర్కొంది. జాదాకు వచ్చే మొత్తంలో ఈ సంస్థ 20 శాతం కమీషన్ తీసుకోనుంది. మొదట జాదా తనకు రూ కోటి వరకు దక్కితే చాలని భావించిందట. దాని ద్వారా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంది. కానీ ఇప్పుడు ఏకంగా 18 కోట్లు దక్కడంతో జాదా సంతోషంతో ఉన్నట్లు తెలుస్తోంది.