Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నిపుణుల పర్యవేక్షణలోనే ఫస్ట్టైమ్ అలా చేశా.. నిధి అగర్వాల్ కామెంట్స్
కరోనాను అరికట్టేందుకు ఏప్రిల్ 14 వరకు దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్లపైకి రాకూడదు. కరోనాను కట్టడి చేయాలంటే ఇంటికి పరిమితమవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండని దేశ ప్రధాని నుంచి.. సెలెబ్రిటీలు.. సామాన్య జనం వరకు అందరూ సూచిస్తున్నారు..పాటిస్తున్నారు.
అయితే ఈ లాక్ డౌన్ సమయంలో సెలెబ్రిటీలు బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక్కొక్కరు తమలోని ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నారు. ఒకరు పెయింటింగ్ వేస్తూ ఉంటే..మరొకరు వ్యాయామాలు చేసుకుంటూ ఉన్నారు. మరొకరు ఇంట్లోని పనులన్నీంటిని స్వయంగా చేసుకుంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ వంటగదిలో కుస్తీ పడుతోంది.
నిధి అగర్వాల్ కొత్త వంటకాన్ని ట్రై చేసిందంట. తానే స్వయంగా కేక్ను తయారు చేసినట్టు తెలిపింది. అయితే సొంతంగా కాదని, పర్యవేక్షణలోనే చేశానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ కేకులను ఎలా తయారు చేసిందో ఏ ఏ పదార్థాలను వాడిందో కూడా తెలిపింది. ఈ మేరకు నిధి షేర్ చేసిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
View this post on InstagramA post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) on