Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిపుణుల పర్యవేక్షణలోనే ఫస్ట్టైమ్ అలా చేశా.. నిధి అగర్వాల్ కామెంట్స్
కరోనాను అరికట్టేందుకు ఏప్రిల్ 14 వరకు దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్లపైకి రాకూడదు. కరోనాను కట్టడి చేయాలంటే ఇంటికి పరిమితమవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండని దేశ ప్రధాని నుంచి.. సెలెబ్రిటీలు.. సామాన్య జనం వరకు అందరూ సూచిస్తున్నారు..పాటిస్తున్నారు.
అయితే ఈ లాక్ డౌన్ సమయంలో సెలెబ్రిటీలు బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక్కొక్కరు తమలోని ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నారు. ఒకరు పెయింటింగ్ వేస్తూ ఉంటే..మరొకరు వ్యాయామాలు చేసుకుంటూ ఉన్నారు. మరొకరు ఇంట్లోని పనులన్నీంటిని స్వయంగా చేసుకుంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ వంటగదిలో కుస్తీ పడుతోంది.
నిధి అగర్వాల్ కొత్త వంటకాన్ని ట్రై చేసిందంట. తానే స్వయంగా కేక్ను తయారు చేసినట్టు తెలిపింది. అయితే సొంతంగా కాదని, పర్యవేక్షణలోనే చేశానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ కేకులను ఎలా తయారు చేసిందో ఏ ఏ పదార్థాలను వాడిందో కూడా తెలిపింది. ఈ మేరకు నిధి షేర్ చేసిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
View this post on InstagramA post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) on