Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిపుణుల పర్యవేక్షణలోనే ఫస్ట్టైమ్ అలా చేశా.. నిధి అగర్వాల్ కామెంట్స్
కరోనాను అరికట్టేందుకు ఏప్రిల్ 14 వరకు దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్లపైకి రాకూడదు. కరోనాను కట్టడి చేయాలంటే ఇంటికి పరిమితమవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండని దేశ ప్రధాని నుంచి.. సెలెబ్రిటీలు.. సామాన్య జనం వరకు అందరూ సూచిస్తున్నారు..పాటిస్తున్నారు.
అయితే ఈ లాక్ డౌన్ సమయంలో సెలెబ్రిటీలు బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక్కొక్కరు తమలోని ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నారు. ఒకరు పెయింటింగ్ వేస్తూ ఉంటే..మరొకరు వ్యాయామాలు చేసుకుంటూ ఉన్నారు. మరొకరు ఇంట్లోని పనులన్నీంటిని స్వయంగా చేసుకుంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ వంటగదిలో కుస్తీ పడుతోంది.
నిధి అగర్వాల్ కొత్త వంటకాన్ని ట్రై చేసిందంట. తానే స్వయంగా కేక్ను తయారు చేసినట్టు తెలిపింది. అయితే సొంతంగా కాదని, పర్యవేక్షణలోనే చేశానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ కేకులను ఎలా తయారు చేసిందో ఏ ఏ పదార్థాలను వాడిందో కూడా తెలిపింది. ఈ మేరకు నిధి షేర్ చేసిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
View this post on InstagramA post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) on