Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోయిన్ చర్య దారుణంగా ఉంది: దాన్ని కాదు...ఆవిడను వేలాడదీయండి!
హేష్ బాబు మూవీ '1-నేనొక్కడినే' సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన కృతి సానన్ ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్లీ టాలీవుడ్లో అవకాశాలు దక్కించుకోలేదు. బాలీవుడ్లో అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ మేగజైన్ ఫోటో షూట్ కారణంగా విమర్శలపాలైంది.
ఇంగ్లాండ్లోని ఎనీహో పార్కులో జరిగిన ఫోటో షూట్లో కృతి సానన్ పాల్గొంది. ఒక ఫోటోలో ఆమె వెనక జీవం లేని జిరారఫీ వేలాడదిసీ ఉండటం పలువురికి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆమెతో పాటు ఫోటోగ్రాఫర్, మేగజైన ఎడిటర్ను విమర్శిస్తూ ట్రోల్స్ చేశారు.
'జంతువుల్ని ఇంకా చక్కగా చూపించే మార్గాలు కూడా ఉన్నాయి. జీవంతో ఉన్నా, లేకపోయినా జంతువులు ఆడుకునే బొమ్మలు కాదు. జిరాఫీకి కృతి సానన్ను వేలాడదీయాల్సింది. జంతువుల్ని ఫ్యాషన్ ఫొటోగ్రఫీ కోసం ఉపయోగించడం సృజనాత్మకతా? అంటూ పలువురు మండి పడ్డారు.
ఎనీహో పార్కులో చనిపోయిన జంతువుల కళేబరాల్ని టాక్సిడెర్మిడ్ పద్ధతి ద్వారా నిల్వ ఉంచుతారు. అలా చేయడం ద్వారా అవి అచ్చ జీవంతో ఉన్న బొమ్మల్లా కనిపిస్తాయి. దీనిపై మేగజైన్తో పాటు కృతి స్పందించారు. తమకు జంతువులంటే ఎంతో ప్రేమ ఉందని, ఫోటో షూట్ కోసం ఏ జంతువును హింసించలేదని తెలిపారు.