For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
నటిగా ఎంట్రీ ఇవ్వబోతున్న పూరి జగన్నాథ్ కుమార్తె!
Heroine
oi-Dornadula Tirumala
|
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమార్తె పవిత్ర నటిగా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్నాడు. కానీ పూరి జగన్నాథ్ కుమార్తె పవిత్ర హీరోయిన్ గా కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రంలో పవిత్ర కోసం ఓ మంచి పాత్రని సిద్ధం చేశారట. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అని అంటున్నారు. ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ చివరగా తెరకెక్కించిన చిత్రం మెహబూబా నిరాశపరిచింది.
తదుపరి చిత్రంలో ఎలాగైనా హిట్ కొట్టాలని పూరి భావిస్తున్నాడు. మెహబూబా చిత్రంలో పూరి తనయుడి ఆకాష్ హీరోగా నటించాడు. పూరి కుమార్తె పవిత్ర పెద్ద మీడియా ముందు కనిపించలేదు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Puri Jagannath daughter will enter in to acting. Here is the exiting news
Story first published: Saturday, September 1, 2018, 16:23 [IST]
Other articles published on Sep 1, 2018