Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
కొత్త బిజినెస్ను మొదలుపెట్టిన రకుల్.. సంపాదన అంతా దానికోసమే..
దక్షిణాదితోపాటు హిందీ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ నటిగానే విభిన్నమైన పాత్రలు పోషిస్తూనే పలు రకాల బిజినెస్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఫిట్నెస్ వ్యాపారంలోకి అడుగుపెట్టి పలు ప్రాంతాల్లో ఫిట్నెస్ సెంటర్లను ప్రారంభించారు. తాజాగా రకుల్ వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఫుడ్, ఫిట్నెస్, సినిమాలు, ఫ్రెండ్స్ అలవాట్ల గురించి తాను ప్రారంభించిన యూట్యూబ్ ద్వారా వెల్లడిస్తానని ఓ పీడియో ద్వారా వెల్లడించింది.
రకుల్ ప్రీత్ సింగ్ యూట్యూబ్ ఛానెల్
తన సొంత పేరు రకుల్ ప్రీత్ పేరుతోనే యూట్యూబ్ ఫ్రారంభించిన విషయాన్ని చెబుతూ.. నా చేతిలో చాలా సమయం ఉంది. అందుకే యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభించాలని అనుకొన్నాను. చాలా ఫన్ విషయాలను అందులో ప్రసారం చేస్తాను అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. ఈ యూట్యూబ్ ద్వారా ప్రజలకు వినోదంతోపాటు ఆరోగ్య చిట్కాలను అందిస్తామన్నారు.
|
ప్రధాని కేర్ ఫండ్కు నిధులు
నా
యూట్యూబ్
ఛానెల్ను
సదుద్దేశంతో
ప్రారంభించాను.
ఆ
ఛానెల్
నుంచి
వచ్చిన
ప్రతీ
పైసా
ప్రభుత్వ
సేవా
కార్యక్రమాలకు
వెళ్తాయి.
ప్రధాని
కేర్
ఫండ్
కు
ఇస్తాను.
కాబట్టి
అందరూ
నా
ఛానెల్ను
సబ్స్క్రైబ్
చేయండి.
ఆనందంతో
జీవిస్తూ
మీ
ఆరోగ్యాన్ని
పెంపొందించుకోండి
అని
రకుల్
ప్రీత్
సింగ్
వెల్లడించారు.
గురగ్రామ్లో పేదలకు సాయం
కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత మురికివాడల్లో జీవిస్తున్న ప్రజలు తిండిలేక బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన రకుల్ ప్రీత్ సింగ్ గురుగ్రామ్లోని తన ఇంటికి సమీపంలోని 200 మంది పేదలకు ఆహారం అందించే బాధ్యతను భుజాన వేసుకొన్నారు.
Recommended Video
తల్లిదండ్రులతో కలిసి ఆహారం
తన తల్లిదండ్రులు కుల్విందర్ సింగ్, రాజేందర్ సహాయంతో పేదలకు ఆహార పొట్లాలను అందించే బాధ్యతను చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మా ఇంటి ఏరియాలోని మురికివాడలో చాలా మంది పేదలు ఆహారం లేక బాధపడుతున్నారని గుర్తించారు. దాంతో వెంటనే వారికి ఆర్థికపరంగా, ఆహారం అందించే పరంగా సహాయం అందించాలని నిర్ణయించుకొన్నాం అని రకుల్ తెలిపారు.