Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
ఇటు మెగా మేనల్లుడు అటు విజయ్ దేవరకొండ.. రొటేట్ చేస్తూ రొమాన్స్ చేస్తున్న రాశి ఖన్నా!
యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. డేట్స్ సర్దుబాటు చేసుకుంటూ ఏ ఒక్క నిమిషమూ వృధా చేయడం లేదు. అంచేతనే ఇటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ని, అటు విజయ్ దేవరకొండను బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది రాశి ఖన్నాకు. అర్థం కాలేదా? అదేనండీ ఈ ఇద్దరితో రొటేట్ చేస్తూ సెట్స్పై రొమాన్స్ చేస్తుందట రాశి ఖన్నా. ఇంకా అర్థం కాలేదంటే.. పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది.
యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటిస్తోంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు 'ప్రతీ రోజు పండగే' పరిస్థితి కూడా అదే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సరసన నటిస్తోంది రాశి ఖన్నా. ఈ రెండు సినిమాల సెట్స్పై బిజీ అయిన కారణంగా ఓ రోజు విజయ్ దేవరకొండతో, ఇంకోరోజు సాయిధరమ్ తేజ్తో ఆడిపాడుతోందట రాశి ఖన్నా. అదన్నమాట సంగతి.
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్ లకు తమ తమ కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమాలు వరల్డ్ ఫేమస్ లవర్, ప్రతీ రోజు పండగే. వారి వారి కెరీర్ లో ఈ సినిమా హిట్ కావాల్సిన అవసరం ఉండటంతో ఈ ఇద్దరు హీరోలు కూడా తమ సినిమాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టారట. ఈ తరుణంలో రాశి ఖన్నా అక్కడా, ఇక్కడా మెయిన్టైన్ చేయాల్సిన అవసరం రావడం ఆసక్తి కలిగించే అంశం.