Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాలీవుడ్లోకి రష్మిక మందన్న.. ఏ యువ హీరో పక్కన నటిస్తున్నారంటే..
తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న కన్నడ భామ రష్మిక మందన్న తన కెరీర్లో మరో కీలక నిర్ణయాన్ని తీసుకొన్నారు. అతికొద్దికాలంలోనే టాలీవుడ్లో టాప్ రేంజ్ హీరోయిన్గా ఎదిగిన రష్మిక బాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నారు.
మీషా ఘోషల్ ట్రెడిషినల్ లుక్ ట్రెండింగ్.. అందంగా ముద్దు ముద్దుగా...
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిషన్ మజ్ను అనే చిత్రంలో హీరోయిన్గా నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి పర్వేజ్ షేక్, అసీమ్ అరోరా, సుమిత్ బతేజా కథను అందిస్తున్నారు. అమర్ బుటాలా, గరిమా మెహతా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రోని స్కూృవాలా నిర్మాణ సారథ్యంలో గల్టీ, ఆర్ఎస్వీపీ బ్యానర్లపై మిషన్ మజ్ను రూపొందుతున్నది. ఈ చిత్రానికి యాడ్ ఫిల్మ్ మేకర్ శంతను బగ్చీ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. మిషన్ మజ్ను చిత్రం ఇండియా, పాకిస్థాన్ సరిహద్దులో 1970లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్నది. సిద్దార్థ్ మల్హోత్రా ఈ చిత్రంలో రా ఏజెంట్గా నటిస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప చిత్రంలోను, అలాగే తమిళంలో కార్తీ నటించిన సుల్తాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక కన్నడలో రూపొందిన పొగరు చిత్రంలో కూడా హీరోయిన్ నటిస్తున్నారు. ఇలా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కన్నడ భామ హిందీలోకి కూడా అడుగుపెట్టింది.
అంజు కురియన్ క్యూట్ గ్యాలరీ.. వైరల్ అవుతున్న లవ్లీ పిక్