Don't Miss!
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పూర్తి నగ్నంగా ఉన్న ఫొటో షేర్ చేసిన హీరోయిన్: ఒక్కసారిగా బెడ్ మీద అలా కనిపించడంతో!
సోషల్ మీడియా వాడకం పెరిగిన కొద్దీ చాలా మంది నటీమణులు దీన్ని మరింతగా ఉపయోగించుకుంటున్నారు. పబ్లిసిటీని పెంచుకోవాలన్న కోరికతోనే.. సినిమా అవకాశాలు అందుకోవాలన్న ఆశతోనే.. నిత్యం దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలవాలన్న కారణంతోనే తెలియదు కానీ.. కొంత మంది హీరోయిన్లు శృతి మించేలా అందాల విందు చేస్తున్నారు. తద్వారా ఇంటర్నెట్ను షేక్ చేసేస్తూ హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ విన్నర్, బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా ఒకరు.
చాలా సినిమాల్లో గ్లామర్ ట్రీట్తో మజాను పంచిన ఈ బ్యూటీ.. కొంత కాలంగా సోషల్ మీడియాలో రచ్చ చేసేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అసలు బట్టల్లేకుండా దిగిన ఫొటోను షేర్ చేసింది. ఆ పిక్పై మీరూ ఓ లుక్కేయండి మరి!
మిస్ ఇండియాగా గెలిచి... సినిమాల్లోకి
చాలా చిన్న వయసులోనే ఈషా గుప్తా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన పర్ఫెక్ట్ ఫిగర్తో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఈ క్రమంలోనే ఎన్నో పోటీల్లో పాల్గొంది. అలా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచింది.
దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది. ఫలితంగా దర్శక నిర్మాతలు అందరి దృష్టిలో పడిపోయింది. దీంతో ఈషా గుప్తాకు వరుసగా సినిమాల ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, తర్వాత గ్యాప్ తీసుకున్న ఆమె.. 'జన్నత్' అనే హిందీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అలా నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టేసింది.
బిడ్డకు పాలు పడుతోన్న ఫొటోను షేర్ చేసిన శ్రీయ: ఇలాంటివి కూడా వదులుతారా అంటూ దారుణంగా!
స్పెషల్గా పాపులర్.. తెలుగులో అలా
సినిమాల్లోకి
ఎంట్రీ
ఇచ్చిన
చాలా
తక్కువ
టైంలోనే
ఈషా
గుప్తా
ఎవరినీ
సాధ్యం
కాని
విధంగా
గుర్తింపును
తెచ్చుకుంది.
ఫలితంగా
ఆమెకు
ఎన్నో
ఆఫర్లు
వచ్చాయి.
ఈ
క్రమంలోనే
ఈ
బ్యూటీ
హీరోయిన్గా,
విలన్గా,
క్యారెక్టర్
ఆర్టిస్టుగా
నటించింది.
అదే
సమయంలో
కొన్ని
సినిమాల్లో
స్పెషల్
సాంగ్స్
కూడా
చేసి
ఫిదా
చేసింది.
హిందీలోనే
కాదు..
తెలుగులోనూ
ఆమె
సందడి
చేసింది.
రామ్
చరణ్
-
బోయపాటి
శ్రీను
కాంబినేషన్లో
వచ్చిన
'వినయ
విధేయ
రామ'లో
'ఏక్
బార్
ఏక్
బార్'
అనే
పాటలో
ఈషా
గుప్తా
అదిరిపోయే
డ్యాన్సులతో
అలరించిన
విషయం
తెలిసిందే.
క్రికెటర్తో డేటింగ్... పెళ్లితో పుల్స్టాప్
గ్లామర్ ట్రీట్తో పాటు మంచి యాక్టింగ్తో బాలీవుడ్లో ఈషా గుప్తా మంచి పేరును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఇండస్ట్రీల నుంచి అవకాశాలను కూడా సంపాదించుకుంది.
ఇలా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే ఈషా గుప్తా.. టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందన్న వార్తలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. వీళ్లిద్దరూ కలిసి ఓ సారి డిన్నర్కు వెళ్లాడంతో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. అయితే, పాండ్యా నటాషాను వివాహం చేసుకోవడంతో వాటికి పుల్స్టాప్ పడింది.
బాత్రూంలో బ్రాతో చరణ్ హీరోయిన్ రచ్చ: వామ్మో తల్లైన తర్వాత కూడా ఇంత ఘోరంగానా!
వాళ్లతో వీళ్లతో ఎఫైర్ అని.. ఇప్పుడిలా
మోడలింగ్
రంగంలో
ఉన్న
సమయంలోనే
ఈషా
గుప్తా
దేశ
వ్యాప్తంగా
గుర్తింపును
అందుకుంది.
అందులో
తన
సత్తాను
నిరూపించుకున్న
ఈషా
గుప్తా..
సినీ
కెరీర్ను
మాత్రం
అంత
సాఫీగా
సాగించలేకపోయింది.
అందివచ్చిన
అవకాశాలను
జారవిడుచుకోవడం..
కథల
ఎంపికలో
జాగ్రత్తలు
తీసుకోకపోవడం
వంటి
కారణాలే
ఆమె
కొంప
ముంచాయి.
అదే
సమయంలో
ఆమె
కొందరు
హీరోలతో
డేటింగ్
చేస్తుందని
జోరుగా
ప్రచారం
జరిగింది.
ఆ
వార్తలను
ఈ
బ్యూటీ
ఖండించినప్పటికీ
పుకార్లు
మాత్రం
ఏమాత్రం
తగ్గలేదు.
ఇప్పుడు
కూడా
ఓ
బిజినెస్మ్యాన్తో
డేటింగ్
చేస్తోంది.
అక్కడ మాత్రం ఆమె ఎప్పుడూ బిజీగా
అప్పట్లో
వరుస
సినిమాలతో
ఫుల్
బిజీగా
ఉన్నప్పటికీ,
ఇప్పుడు
అవకాశాలు
లేక
ఖాళీగా
ఉన్నా
హాట్
హీరోయిన్
ఈషా
గుప్తా
మాత్రం
సోషల్
మీడియా
ద్వారా
ఫ్యాన్స్తో
నిత్యం
టచ్లోనే
ఉంటోంది.
ఇందులో
భాగంగానే
ఎప్పుడూ
ఏదో
ఒక
అప్డేట్
ఇస్తూ
వస్తోంది.
మరీ
ముఖ్యంగా
తనకు,
తన
కెరీర్కు
సంబంధించిన
ఎన్నో
విషయాలను
ఫాలోవర్లతో
పంచుకుంటూ
ఉంటోంది.
అలాగే,
ఫొటోలు,
వీడియోలను
సైతం
షేర్
చేస్తోంది.
దీంతో
ఈ
అమ్మడు
నిత్యం
వార్తల్లోనే
ఉంటోంది.
ఈ
కారణంగానే
ఈషా
గుప్తాను
ఫాలో
అయ్యే
వారి
సంఖ్య
రోజు
రోజుకూ
భారీగా
పెరుగుతోంది.
ప్రియుడితో శృతి హాసన్ రచ్చ: ఎదపై హత్తుకుని ఘాటుగా.. పిచ్చ హాట్ ఫొటోను షేర్ చేసిన హీరోయిన్
అందాల ఆరబోతలో హద్దులు దాటేసి
దేశ
వ్యాప్తంగా
ఉన్న
మిగిలిన
హీరోయిన్లతో
పోలిస్తే
ఈషా
గుప్తాకు
సోషల్
మీడియాలో
చాలా
తక్కువ
సమయంలోనే
ఎనలేని
పాపులారిటీ
వచ్చింది.
దీనికి
కారణం
ఈమె
అందులో
చేసే
హడావిడే.
అంతలా
ఈ
అమ్మడు
తరచూ
తన
హాట్
హాట్
ఫొటోలు,
వీడియోలను
ఇంటర్నెట్లో
వదులుతోంది.
మరీ
ముఖ్యంగా
బికినీ
ఫొటోలు,
క్లీవేజ్
షో
చేసే
పిక్లను
ఎక్కువగా
షేర్
చేస్తోంది.
వీటిలో
తన
అందాలు
మొత్తం
ఎరగా
వేసి
కుర్రాళ్లను
రెచ్చగొడుతోంది.
ఫలితంగా
ఆమె
ఏది
షేర్
చేసినా
వెంటనే
వైరల్
అవుతోంది.
దీంతో
ఈషా
గుప్తా
తరచూ
తన
అందంతో
ఇంటర్నెట్ను
ఊపేస్తోంది.
న్యూడ్ ఫొటోతో షాకిచ్చిన హీరోయిన్
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తోన్న ఈషా గుప్తా.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా కనిపించింది. దీంతో ఆమె అందాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పిక్లో ఆమె బెడ్ మీద బోర్లా పడుకుని దారుణమైన ఫోజులు ఇచ్చేసింది. ఇంకేముంది.. ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఊహించిన దాని కంటే ఎక్కువే రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.