Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడు..!
రెసిడెంట్ ఈవిల్ ఈ సిరిస్ సినిమాలు మనం చాలా చూశాం. ముఖ్యంగా ఈ సినిమాలో మనం మనిషి మరణిస్తే ఏమవుతాడు. అతని దారుణమైన విచిత్రరూపాలు ఎలా వుంటాయి. అతని ప్రవర్తన చనిపోయిన తర్వాత ఎలా వుంటుంది. అనే కధాంశం తో తెరకెక్కుతున్న చిత్రం రెసిడెంట్ ఈవిల్ 4. ఈ చిత్రానికి మరణం తర్వాత అనే ఉపశీర్షిక కూడా వుంది. ఈ సినిమాని సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మంచగా, పాల్ ఆండర్సన్ దర్శకుడు.
ఈ సినిమాని తెలుగు లోకి అనువదించిన విశాఖ టాకీస్ వారు, నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ ఈ చిత్రంలో మిల్లా జోవో విచ్, అలీ లార్టర్, వెంట్ వర్త్ మిల్లర్ హీరో, హీరోయిన్ గా నటించారు. ఇంతకు ముందు వచ్చిన రెసిడెంట్ ఈవిల్ చిత్రాలు బాగా బాక్సా ఫీస్ రికార్డులను బద్ధలు కోట్టాయి. ఈ చిత్రం కూడా అదే స్థాయిలో ఆడాలనికోరుకుంటున్నాం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో సెప్టెంబర్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.