Don't Miss!
- News ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా బొత్సా కీలక ప్రకటన..!!
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసుండాలంటే ప్రేమ చాలా ముఖ్యం..!
ఇటీవలే భారతదేశం సాంప్రదాయ పద్దతిలో పెళ్శి చేసుకున్న కోత్త పెళ్శి జంట కాటిపెర్రి మరియు రస్సెల్ బ్రాండ్. వీరిద్దరూ రాజస్టాన్ లోని రాంబాగ్ ప్యాలెస్ లోపెళ్శి చేసుకున్న అందరికి తెలిసిందే. ఈపెళ్శికి అతిరధ మహారధులు అందరూ హాజరయిన విషయం కూడా మనకు తెలుసు. సంప్రదాయపద్దతిలో పెళ్శిచేసుకున్నటువంటి రస్సెల్ బ్రాండ్ మరియు కాటిపెర్రి పెళ్శి అయిన తర్వాత మొట్టమొదటసారిగా మాడ్రిడ్ లో జరుగుతున్న యమ్ టివి యూరప్ మ్యూజిక్ అవార్డులు విచ్చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.
పెళ్శి అయిన తర్వాత పబ్లిక్ లోకనిపించడం ఇదే మొదటిసారి కావడంతో కాటిపెర్రి మరియు రస్సెల్ బ్రాండ్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాటిపెర్రి ధరించినటువంటి సినిమా టికెట్ డిజైన్ కలిగినటువంటి ఎర్రని డ్రస్సు చూపురులను సైతం ఇట్టే ఆకట్టుకుంది. యమ్ టివి మ్యాజిక్ అవార్డలు లలో తన ప్రదర్శనకు ముందు కాటిపెర్రి మరియు రస్సెల్ బ్రాండ్ ఇద్దరూ కలసి పోటోలకు పోజులివ్వడం జరిగింది.
సెప్టెంబర్2009 లోమొట్టమొదటిసారిగా కలసినటువంటి ఈజంట అక్టోబర్ 23న ఇండియాలో పెళ్శి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. మా మద్య కెమిస్ట్రీ కుదరడంతో పెళ్శిచేసుకున్నామని అన్నారు. ఈసందర్బంలో బ్రాండ్ మాట్లాడుతూ కాటిపెర్రి తోనా బంధం దృడమైనదని అన్నారు. ఇద్దరి మనుషుల మద్య ప్రేమ ఉండడం వల్లే వారు జీవితాంతం కలసి ఉండడానికి దోహాదపడుతుందని నా నమ్మకం అని అన్నారు.