For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జానెట్ జాక్సన్ మైఖేల్ మరణానంతరం పత్రికలే చదవటం లేదట
Hollywood
oi-Kuladeep
By Kuladeep
|
దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ సోదరి జానెట్ జాక్సన్ తన సోదరుడి మరణానాతరం పత్రికలు చదవటం ఆపేసిందట. అటేంటి అనుకుంటున్నారా తన సోదరుడి మరణంతో ఎంతో బాధలో వున్న తనని పత్రికల్లో వస్తున్న ఊహాగానాలు ఇంకా బాధిస్తున్నాయట. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్వయంగా ఆమే తెలిపింది.
తాను కనీసం వార్తలు కూడా చూడటం లేదని, తన చీఫ్ ద్వారా జరుగుతున్న విషయాలపై ఆరా తీస్తున్నానని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆమె తన సోదరుడితో వున్నప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. తన తల్లి దూరంగా వున్నప్పుడు తన అన్నకు చేసిన సేవలను మననం చేసుకున్నారు. మైఖేల్ భౌతికంగా ఇక్కడ లేకపోయినా అందరి హృదయాల్లో నిలిచి వున్నాడని చెప్పుకొచ్చింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మైఖేల్ జాక్సన్ జానెట్ జాక్సన్ పత్రికలు లండన్ janet jackson michael jackson newspapers london
Story first published: Thursday, October 8, 2009, 11:53 [IST]
Other articles published on Oct 8, 2009