Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇక మీదట మహాత్మా గాంధీ అడుగు జాడల్లో నడుస్తానంటున్న హీరోయిన్
జనవరి 3న జైలు నుండి విడుదలైనటువంటి డ్రగ్స్ తార లిండ్సేలోహన్ మొదటి సారిగా తన ట్విట్టర్ లోచేసినటువంటి ట్వీట్ ఏమని తెలుసా ఇక మీదట తాను మన జాతిపిత మహాత్మాగాంధీ అడుగు జాడల్లో నడుస్తానని చెప్పడమే. నవంబర్ తర్వాత తన ట్విట్టర్ లోచేసినటువంటి మొదటి పోస్ట్ ద్వారా తనలో మార్పు వచ్చిందని తన అభిమానులకు తెలిసేవిధంగా మాట్లాడారు.
ఈరోజు నాజీవతంలో మరిచిపోలేని రోజరన్నారు. ప్రస్తుతం నేను చేస్తున్న పనులను బట్టే నారోబోయే రోజులు ఉంటాయని మహాత్మా గాంధీ చెప్పినటువంటి చక్కని మాట నాజీవితానికి సరిపోతుందన్న్రారు. లిండ్సే లోహాన్ డ్రగ్స్ తీసుకోని బెట్టీ ఫోర్డ్ సెంటర్ ట్రీట్ మెంట్ కువెళ్శి పూర్తిగా కోలుకున్న తర్వాత చేస్తున్నటువంటి మొట్టమొదటి ట్విట్టర్ ట్రీట్ కావడంతో దీనికి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక పోతే లిండ్సే లోహాన్ అభిమానులు కూడా లిండ్సే లోహాన్ కూడా ఇక నుంచి తన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.