Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ట్రేసీ నుండీ విడిపోయిన మడోన్నా
ప్రముఖ పాప్ సింగర్ మడోన్నా తన వ్యక్తిగత శిక్షకుడు ట్రేసీ అండర్ సన్ నుండీ విడిపోయింది. గ్వినెత్ పాల్త్రో మరియు మొల్లీ సిమ్మ్ వంటి ఎంతో మంది సెలబ్రిటీలకు వ్యక్తిగత శిక్షకుడిగా పనిచేసిన ట్రేసీ మూడేళ్ల క్రితం మడోన్నా కు శిక్షకుడిగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇటీవలే రయాన్ సీక్రెట్స్ KISS-FM కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ 51 ఏళ్ల పాప్ రారాణి తాను ట్రేసీ తో కలసి పనిచేయడం లేదని ప్రకటించింది.
ట్రేసీ ఇచ్చే శిక్షణతో విసుగెత్తి మడోన్నా ఈ నిర్ణయం తీసుకుందనే వదంతులు వినిపిస్తున్నాయి. కానీ ఈ గాలి వార్తలను ట్రేసీ కు సంబంధిత వ్యక్తులు ఖండిస్తున్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే వారు స్నేహపూర్వకంగా విడిపోతున్నారని అంటున్నారు. మూడేళ్లు కలసి పనిచేసిన తర్వాత అభిప్రాయబేధాల వల్ల విడిపోయారనడం అర్థరహితం అనీ, ట్రేనీ తన కొడుకును చూసుకోవలనే ఒకే కారణం మీద వారు విడిపోతున్నారని ట్రేనీ శ్రేయోభిలాషు అభిప్రాయపడుతున్నారు.