Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తాగి స్టేజీపైకి రాలేదంటోంది
లాస్ ఏంజిల్స్ : ఓ స్ధాయికి వచ్చాక సెలబ్రెటీలు ప్రవర్తన రకరకాలుగా ఉంటోంది. ఎన్నో సార్లు వివాదాల్లో ఇరుక్కున్న మడన్నా ఈ సారి తాగి స్టేజిపైకి వచ్చి షో ఇచ్చిందని విమర్శలు ఎదుర్కొంది. అయితే తాను మద్యం తాగి స్టేజ్ షో ఇవ్వలేదని పాప్ సింగర్ మడోనా తెలిపారు. ఇటీవల ఆమె కెంటకీలో స్టేజ్ షో చేశారు.
అయితే..
ఆ
షోకి
ఆమె
తాగి
వచ్చారని
కొందరు,
ఆమె
పాడాల్సిన
పాట
లిరిక్స్
మర్చిపోయి..
తాగినట్లు
నటించారని
మరికొందరు
సోషల్మీడియాలో
తీవ్రంగా
విమర్శించారు.
దీనిపై
మడోనా
ఈరోజు
వివరణ
ఇచ్చారు.
తాను
ఎప్పుడూ
మద్యం
తాగి
స్టేజ్
షో
చెయ్యనని
ఆమె
ఇన్స్టాగ్రామ్లో
పేర్కొన్నారు.
తాను
రెండు
గంటల
15
నిమిషాలపాటు
వేదిక
మీద
నాన్స్టాప్గా
నృత్యం
చేస్తూ
పాట
పాడతానని,
విమర్శలు
చేసేవారు
ఆ
సంగతి
గుర్తుంచుకోవాలని
ఆమె
కోరారు.
వేదికపై
సరదాగా
వేసిన
ఓ
జోక్ను
అపార్థం
చేసుకున్నారని
మడొన్నా
పేర్కొన్నారు.
తాను
మహిళ
కాబట్టే
ఇలా
విమర్శిస్తున్నారని,
అదే
గాయకుడైతే
ఇలా
అనేవారా
అంటూ
ప్రశ్నించారు.